PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట పట్టణంలో వేసవిలో మాయమైపోయిన చలివేంద్రాలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్ ప్రాంతాల్లో చలివేంద్రాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. రోజూ వేలాది మంది రాకపోకలు సాగించే ఈ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం లేక ప్రజలు డబ్బులు ఖర్చు చేసి నీళ్లు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం రైల్వే స్టేషన్‌లో రైలు నిలుపుదల కల్పించాలని ఎమ్మెల్యే పాయం కి వినతి పత్రం.

వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ బానోత్ సదర్ లాల్. పయనించే సూర్యుడు, ఏప్రిల్ 22,అశ్వాపురం: అశ్వాపురం గ్రామ ప్రజల దశాబ్దాల కల అయిన రైల్వే స్టేషన్ కనెక్టివిటీ మరియు రైళ్ల నిలుపుదల అంశంపై అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి ప్రత్యేక విన్నపం చేశారు. ఈ సందర్భంగా వారు గత పదేళ్లుగా సాగిన కృషిని, ప్రస్తుత అవసరాలను వివరించారు.అశ్వాపురం గ్రామం నుండి వెళ్లిన సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం

షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గంట్లవెల్లి లో సర్పంచ్ చక్కటి శివకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పూర్తయిన నేపథ్యంలో లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాలకు మంగళవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ లక్ష్మీనరసింహస్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

పయనించే సూర్యుడు 21 ఏప్రిల్ 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజవర్గంలో కమ్మర్ పల్లి మండల కేంద్రంలో నల్లూరు గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలలో భాగంగా ఈరోజు మంగళవారం రోజున పూజా కార్యక్రమాలలో పాల్గొని పూజలు నిర్వహించిన మానాల మోహన్ రెడ్డి ఈ సందర్బంగా లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండాలని రాష్ట్ర ప్రజలు పడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దోంచందా గ్రామ శివారులో ఇసుక అక్రమంగా నిలువ చేసిన 200 ట్రాక్టర్ల ట్రిప్పులు సీజ్ చేసినవి వేలం వేయబడును

పయనించే సూర్యుడు 21 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో ఏర్గట్ల మండలం ప్రజలకు తెలియజేయునది ఏమనగాD.15.04.2026 రోజున దొంచందా గ్రామ శివారులో అక్రమంగా నిలువ చేసిన 200 ట్రాక్టర్ల ట్రిప్పుల ఇసుక డంపును గుర్తించి సీజ్ చేసిన ప్రభుత్వం వారి అదినం లోనికి తీసుకోవడం జరిగింది ఇట్టి సీజ్ చేసిన 200 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను ప్రభుత్వ నిబంధన ప్రకారము దోమ చందా గ్రామ శివారులో గోదావరి

Scroll to Top