PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చండూరులో ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు .

గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం. ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు . వార్డు సభ్యుల శిక్షణ తరగతులు ముగింపు..కార్యక్రమంలో ఎంపీడీఓ బి. యాదగిరి . పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 27. గత ఐదు రోజులుగా చండూరు మండల పరిషత్‌ కార్యాలయంలో కొన‌సాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ బి. యాదగిరి మాట్లాడుతూ… గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలన, పంచాయతీ రాజ్ వ్యవస్థలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూత్ కాంగ్రెస్ చీఫ్ అరెస్ట్

అక్రమ కేసుకలు భయపడేది లేదు నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి. పయనించే సూర్యుడు న్యూస్ నకిరేకల్ ఫిబ్రవరి 27. నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి నాయకత్వంలో, యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు శ్రీ ఉదయ్ బాను చిబ్ ని మరియు ఇతర యువజన కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రకృతి చికిత్సలయాన్ని సందర్శించిన ఉపాధ్యాయులు..

రుద్రూర్, ఫిబ్రవరి 27 పాయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి ) : రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని ప్రకృతి చికిత్సలయాన్ని గురువారం కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండలాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం యోగ మానసిక ప్రశాంతత ఆరోగ్యకరమైన ఆహారం వంటి అంశాలపై నిర్వాహకుల ద్వారా అవగాహన చేసుకున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలపై యోగా గురువు డాక్టర్ సాయిలు సందేహాలు తీర్చారు. ఈ కార్యక్రమంలో నసరుల్లాబాద్ మండల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ స్క్రిప్ట్ :

రుద్రూర్ లో శాంతి కమిటీ సమావేశం…. రుద్రూర్, ఫిబ్రవరి 27 (పాయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి ) రుద్రూర్ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య జరిగిన దాడుల సందర్బంగా ప్రజలందరూ ఎలాంటి కుల మత బేదాలు లేకుండా కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతో రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఖమ్మం బాధితులతో మాట్లాడడానికి రంగంలోకి దిగబోతున్న ..ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లాకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేదల ఇండ్లు కూల్చివేతపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ సీరియస్ నేరుగా బాధితులతో మాట్లాడడానికి రంగంలోకి దిగబోతున్న ..ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఇండ్లు కోల్పోయిన వారికి న్యాయం జరిగే వరకు టీఆర్పీ పోరాడుతుందని స్పష్టం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొంటారు

Scroll to Top