PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజావాణిలో దరఖాస్తు చేసినందున సబ్ కలెక్టర్ ఆర్మూర్ శ్రీ అభిగ్యాన్ మాలావ్యా తొర్తి గ్రామం సందర్శించినారు

పయనించే సూర్యుడు 21 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలం తొర్తి గ్రామమునకు చెందిన కొంత మంది రైతులు గ్రామమునకు చెందిన డ్రైనేజి నీళ్ళు తమ పంట పొలాలకు వచ్చి పంటలు నష్టము జరుగుతుంది అనే విషయము ప్రజావానిలో దరఖాస్తు చేసినందున విచారణ నిమిత్తము ఈ రోజు మంగళవారం రోజున సబ్ కలెక్టర్, ఆర్మూర్ శ్రీ అభిగ్యాన్ మాలవ్యా తొర్తి గ్రామము సందర్శించినారు. రైతుల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళా సమైక్య భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

దేవుని బండ తండా మహిళా సమైక్య భవనం ప్రారంభోత్సవం మహిళలకు అండగా ఉండే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం త్రాగునీరు నీళ్ల సంపు పైప్ లైన్ కోసం తక్షణమే 10లక్షలు మంజూరు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎప్పటికి రుణపడి ఉంటాము ముడవత్ శ్రీను దేవుని బండ తండ గ్రామపంచాయతీ సర్పంచ్ ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలంలోని దేవుని బండ తండాలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి మెమొరాండం అందజేత

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 21,అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు గౌరవ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశ్వాపురం జగదాంబ స్వీట్ షాపు నుండి మల్లమ్మ సెంటర్ వరకు అత్యంత రద్దీగా ఉండే రహదారిపై సి.సి రోడ్లు మరియు రోడ్డుకు రెండు వైపులా సైడ్ డ్రైనేజీలను నిర్మించాలని సర్పంచ్ ఎమ్మెల్యే కి వివరించారు. ప్రస్తుతం ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండటం వల్ల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట ఆర్ అండ్ బి జి ఎన్ టి రోడ్డు ప్రైవేటు వ్యక్తులకు సిమెంట్ కాంక్రీట్ ఇసుక పనులను అప్పగింత

పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం లోని ఆర్ అండ్ బి .జి ఎన్ టి రోడ్ ఈ మధ్యకాలంలో నూతన రోడ్డు కోట్ల రూపాయలు వేయించి ప్రభుత్వము నూతన రోడ్డు నిర్మించింది అయితే ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు ఒకపక్క రోడ్డు ఆక్రమణలు విచ్చలవిడిగా పెద్ద ‌వాహనాలు నిలుపుదల గత పది రోజులుగా అయ్యప్ప స్వామి దేవస్థానం ఎదురుగా ప్రైవేటు వ్యక్తులు ఆర్ అండ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

.ఘనంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జన్మదిన వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే వారిమధ్య బుచ్చి రెడ్డి కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం మాట్లాడుతూ.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆశీస్సులతో నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. తదనంతరం

Scroll to Top