PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అపాచీ కార్మికుడు అపాచీ కంపెనీలో ఆత్మహత్య

పయనించే సూర్యుడు జనవరి 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా తడ మండలంలో మంబట్టు గ్రామ పరిధిలో అపాచీ కంపెనీ లో పనిచేస్తున్న దార్ల యుగంధర్( 41) సన్నాఫ్ లేట్ ఐలయ్య తనమాల గ్రామం గొట్టిప్రోలు ( నాయుడుపేట మండలం) కు చె0దిన వ్యక్తి మంగళవారం సాయంత్రం సుమారు నాలుగు గంటలకు ఇలాంటి బి టాయిలెట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సంఘటన కంపెనీ ప్రాంగణంలో కలకలం రేపింది సమాచారం అందుకున్న […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు గర్వకారణం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి భైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి ,ఏ తృతీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న ఐండ్ల లక్ష్మారెడ్డి తండ్రి నర్సారెడ్డి గ్రామం దేగాం, ఇటీవల సి ఆర్ పి ఎఫ్. కానిస్టేబుల్ గా ఎంపికై కళాశాలకు గర్వకారణంగా నిలిచారు.ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పవన్ కుమార్ పాండే మాట్లాడుతూ,“ఐండ్ల లక్ష్మారెడ్డి సాధించిన ఈ విజయం మిగతా విద్యార్థులకు ఆదర్శం. వారు కూడా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి స్వస్తిశ్రీ విశ్వవసు నామ సంవత్సర మాధ శుద్ధ విదియ 20-1- 26 మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మ దినోత్సవ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు గణపతి పూజ నవగ్రహ పూజ శివపార్వతులకు మరియు వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృతాభిషేకము కుంకుమార్చన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ఎస్ పార్టీలో చేరిక

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, వీడీసీ అధ్యక్షుడు నీలం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షవ్వ అశోక్ మరియు కర్నె నరేష్ లు శుక్రవారం భారత రాష్ట్ర సమితి బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“జిల్లా వ్యాప్తంగా నకిలీ వైద్యులపై ఉక్కుపాదం”

పయనించే సూర్యుడు జనవరి 20,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా, కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాలతో అక్రమ వైద్యులపై కఠిన చర్యలకు సిద్ధమైన వైద్య శాఖ.నకిలీ,ఆర్ఎంపీ వైద్యుల వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరిక.అనుమతులు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తే కేసులు నమోదు తప్పదని స్పష్టం.ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు – అక్రమ క్లినిక్‌లు సీజ్ చేయనున్నట్లు ప్రకటన,నకిలీ వైద్యులపై సమాచారం ఇచ్చేవారికి పూర్తి రక్షణ ఉంటుందని జిల్లా

Scroll to Top