PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అక్రిడేషన్ కార్డుల వ్యవహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా

షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” అర్హత గల జర్నలిస్టులందరికీ “అక్రిడేషన్లు” ఇవ్వాలనీ షాద్ నగర్ టిడబ్ల్యుజేఎఫ్ కమిటీ వినతి పాత పద్ధతుల్లోనే కార్డులు ఇవ్వాలని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం.డి ఖాజాపాషా వినతి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్న బాధ్యతగల జర్నలిస్టులకు అర్హులైన వారందరికీ అక్రిడేషన్ ప్రభుత్వ కార్డులు అందుతాయని షాద్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా ప్రపంచ ఆలోచన దినోత్సవం

పయనించే సూర్యుడు న్యూస్ 23 యాడికి మండల కేంద్రం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల NO 4 ఆవరణం యందు స్కౌట్ వ్యవస్థాపకులు రాబర్ట్ బెడన్ పావెల్ మరియు వారి శ్రీమతి ఓలవీ బడెన్ పావెల్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 22 వ తేదీన ప్రపంచ ఆలోచన దినోత్సవం జరుపుకోవడం జరిగింది . ఈ సందర్భంగా కార్యక్రమము నకు ముఖ్య అతిథిగా హాజరు ఐన మండల విద్యాధికారి శ్రీ యం. కాశప్ప గారు మాట్లాడుతూ చిన్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మున్సిపల్ కమిషనర్ ను ఎన్నికలు విజయవంతముగా చేసినందుకు అభినందించిన జిల్లా కలెక్టర్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో పురపాలక సంఘం. భీంగల్ రెండో మున్సిపల్ సాధారణ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి గారి చేతుల మీదుగా భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ని జ్ఞాపిక ప్రశంసాపత్రం మరియు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎన్నికలు విజయవంతంగా చేసినందుగాను కమిషనర్ ని అభినందించారు. మరియు తోటి ఉద్యోగులు కూడా అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పంట నమోదు పకడ్బందీగా నిర్వహించండి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) పంట నమోదు,ఫార్మర్ రిజిస్ట్రేషన్ పకడ్బందీగా నిర్వహించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆదేశించారు.నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం,వ్యవసాయ శాఖ ఆదేశానుసారం వ్యవసాయ విస్తరణ అధికారులు వాలంటీర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా మండలంలోని సిద్దూర్ , గ్రామంలో మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ నిర్వహించి, పనులను ప్రారంభించారు.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, విద్యా రంగం మరియు మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు..ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్ , వార్డ్ సభ్యులు, మరియు, ఏపీవో, ఎంపీ ఓ,మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top