యూరియా కోసం రైతులు ధర్నా రైతులను చెదరగొట్టిన పోలీసులు
దౌల్తాబాద్, ఆగస్టు 26 (సూర్యుడు,): టోకెన్లు ఉన్న రైతులకు యూరియా ఇవ్వకుండా అక్రమంగా అడ్డదారిలో ఇతర గ్రామాల్లో గుర్తుచప్పుడు కాకుండా యూరియా అమ్మిన దౌల్తాబాద్ జ్యోతి పట్ల యజమాని గోపిశెట్టి శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని లైసెన్సులు రద్దు చేయాలని ఆయా గ్రామాలకు చెందిన బాధిత రైతులు జ్యోతి ఫర్టిలైజర్ దుకాణం ముందు ధర్నా నిర్వహించారు. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గోపిశెట్టి శ్రీనివాస్ జ్యోతి ఫర్టిలైజర్ యజమాని మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులకు […]




