PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మందలో ఒకరిగా మిగిలిపోతారా..?వందలో ఒకరిగా వెలిగిపోతారా. రవీందర్ గౌడ్

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి మొదటిది ఈజీయే! రెండో కోవలో చేరాలనుకుంటేనే..భిన్న ఆలోచనలను మనసులో మొలకెత్తించాలి!విలక్షణ నిర్ణయాలను ఆచరణలో ఉరకలెత్తించాలి.!!సమస్యలూ,సవాళ్లూ, అవరోధాలూ,అవకాశాలూ అందరికీ సమానమే. చూసే దృక్కోణం,స్పందించే విధానమే వేరు కాబట్టి మనం ఎప్పుడూ విభిన్న ఆలోచనలతో విలక్షణ పంథా అవలంబించే సృజనశీలిగా మారాలే కానీ, సాదాసీదాగా రొటీన్ దారిలో నడిచే గుంపులో ఒకరిలా మిగిలిపోకుండా చూసుకోవాలి లేకపోతే ఇప్పుడున్న వేగవంతమైన కాలంలో కనుమరుగైపోడం ఖాయం..తస్మాత్ జాగ్రత్త. జీవితాన్ని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్తగూడెం జిల్లాలో దారుణంభార్యకు తిండి పెట్టకుండా.. విగతజీవిలా మార్చి హతమార్చిన భర్త

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వన్నాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న 33 అనే మహిళకు, ఖాన్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన పూల నరేష్ బాబుకు 2015లో వివాహం జరగగా, మూడేళ్ల నుండి అశ్వారావుపేటలో నివాసం ఉంటున్న దంపతులు శనివారం లక్ష్మీప్రసన్న మెట్ల మీద నుండి కిందపడిపోయిందని, ఆసుపత్రికి తీసుకొచ్చామని అత్తమామలకు ఫోన్ చేసి చెప్పిన నరేష్ బాబు ఆసుపత్రికి వెళ్లి ఎముకలు తేలి, దీనస్థితిలో

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

రైతులకు యూరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

పయనించే సూర్యుడు ఆగస్టు 25 (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు: సోమవారం ఏ.డి.ఏ కార్యాలయం ముందు బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఎరువుల కొరతపై రైతుల పక్షాన పార్టీ శ్రేణులు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిహరిప్రియ నాయక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్, కామేపల్లి కృష్ణ ప్రసాద్, దేవి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సులానగర్ లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం

పయనించే సూర్యుడు ఆగస్టు 25 (పొనకంటి ఉపేందర్ రావు) సోమవారం టేకులపల్లి సులానగర్ పంచాయతీలో మాస్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం. నిర్వాహకులుబల్లెం కరుణ శ్రీ -చిట్టిబాబు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.కుట్టు మిషన్ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఆర్థిక పరిస్థితుల మెరుగుపరుచుటకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, కుట్టుమిషన్ లో మంచి

తెలంగాణ

మంజుల ఉమెన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి అశేష ఆదరణ

పయనించే సూర్యుడు ఆగస్ట్ 25 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) ఎంతోమంది అనాధలకు వృద్ధులకు చిన్న పిల్లలకు అమ్మగా నేనున్నానంటూ ఆశ్రమం కల్పించి ఎంతోమందికి సేవలు అందిస్తున్న శ్రీ మంజుల ఉమెన్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు మంజులమ్మ కుమారుడు డాక్టరేట్ అవార్డు గ్రహీత శ్రావణ్ మరో అడుగు ముందుకు వేసి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మంజుల ఉమెన్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు వైదేహి సూపర్ స్పెషయాలిటీ హాస్పిటల్ బెంగళూరు వారి సంయుక్త నిర్వహణ

Scroll to Top