PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలో డా. రాజారెడ్డి నూతన ఆరాధన హాస్పిటల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలోని డాక్టర్ రాజారెడ్డి నూతన ఆసుపత్రి భవన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిని ప్రారంభించి, వినూత్న వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఆధునిక సాంకేతికతతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.అనంతరం ఆసుపత్రి నిర్వాహకులను అభినందించి, ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ట్రస్ట్ చైర్మన్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణం లోని ఆరాధన హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుక కార్యక్రమంలో మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లె మోహన్ రావు పటిల్ * హాజరై హాస్పిటల్ లోని *ఎమర్జెన్సీ వార్డ్ ని తన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి తెరవడం జరిగింది అదే విధంగా మన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నూతనంగా ప్రారంభమైన ఆరాధన హాస్పిటల్ యాజమాన్యానికి హాస్పిటల్‌ సిబ్బందికీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాల* వేడుకలకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

15వ ఆర్థిక సంఘం నిధులపై కలెక్టర్ కీలక ఆదేశాలు

పంచాయతీలకు రూ 387.53 కోట్లు .. మూడో విడతగా 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదల  15వ ఆర్థిక సంఘం నిధులు మరియు ఇతర నిధులు కేవలం గ్రామ అభివృద్ధి పనులకు మాత్రమే ఉపయోగించాలి. పారిశుధ్యంతాగునీటి సరఫరావీధి దీపాల నిర్వహణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నిధుల ఖర్చులో పారదర్శకత ఉండాలి మరియు రికార్డులను సక్రమంగా నిర్వహించాలి. ప్రతి పనిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. నిధుల దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 28.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో ఘనంగా ఇఫ్తార్ విందు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి28 కడప డిస్ట్రిక్ట్ టీ సుండుపల్లె మండలం పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మదీయసోదరులు ఎంతో నిష్టతో ఉండే ఉపవాస దీక్షల చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఇఫ్తార్ విందును NRI టీడీపీ కువైట్ ఆధ్వర్యములో కుదరవల్లి సుధాకర్ రావ్,పఠాన్ ఖాదర్ ఖాన్,మద్దిన ఈశ్వర్ నాయుడు ,కంచన రెడ్డి శేఖర్ గారు ఏర్పాటు చేశారు. ఫర్వానియా ప్రాంతంలో ఉన్న ఒమేరియా పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమములో కువైట్లోని పలు ప్రాంతాలనుండి వందలసంఖ్యలో తెలుగుదేశం మరియు

Scroll to Top