PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది

ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలీ ఆర్టీసీ కార్మికుల సమ్మె కు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం ఎం పవన్ చౌహాన్ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నేటితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె న్యాయబద్ధమైనదని ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని,ప్రభుత్వం వెంటనే […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ సర్పంచ్ మెరుగు రాములు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన గంగన్నగూడ మాజీ సర్పంచ్ మెరుగు రాములు కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మెరుగు రాములు గారి సేవలను స్మరించుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యువత ఉపాధి కల్పనలో ముందుండాలి

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి చేగురులో టీ టైం ప్రారంభోత్సవం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నందిగామ మండలం చేగూరు గ్రామంలో కన్హా ఆశ్రమం రోడ్డులో నుతంగా అన్నారం మహేష్ గౌడ్ ఏర్పాటుచేసిన టీ టైం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాలు నందు జరిగిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 22 సెల్ 9550978955 సమావేశానికి హాజరు అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు,ఐపీఎస్ కమిటీ చైర్మన్ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ యాక్సిడెంట్స్ డేటాను పరిశీలించి ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు. గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖలైనటువంటి రెవిన్యూ, రవాణా, R&B, నేషనల్ హైవేస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రికార్డు సృష్టించిన రొయ్యలు పెంపకం

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ₹72,000 కోట్లు దాటి సరికొత్త రికార్డుస్తంభింపజేసిన రొయ్యల (Frozen Shrimp) ఆధిపత్యం; అగ్రగామి దిగుమతిదారులుగా అమెరికా మరియు చైనాకొచ్చి, ఏప్రిల్ 21, 2026:మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. MPEDA విడుదల చేసిన తాత్కాలిక గణాంకాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయిలో ₹72,325.82 కోట్లకు (8.28 బిలియన్ అమెరికన్ డాలర్లు)

Scroll to Top