PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వేము నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా శాలువా తో సన్మానించిన మానాల మోహన్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి శాలువా, పూలబోకేతో సన్మానించిన రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బయ్యారంమండలం సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు డిసెంబర్ 26 (పొనకంటి ఉపేందర్ రావు) బయ్యారం:నూతనంగా సర్పంచ్ లుగా గెలుపొందిన వారందరికి హ్రృదయ పూర్వక శుభాకాంక్షలు-ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారం మండలంలో కొన్ని గ్రామాలలో మనకు మనమే పోటి పడడంతో కొంత స్వయం కృత అపరాదం జరిగిన మాట వాస్తవంభవిష్యత్ లో జరగబోయే ఏన్నికలలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా పని చేధ్ధాం,కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్ధానాలలో గెలుపించేందుకు కృషి చెధ్ధాం పార్టీ నిర్ణయాలను ఉలంఘించి,పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడే వారిని ఉపేక్షించం.బయ్యారం మండలంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాళ్ళూరులో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి: సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు, ఎంపీ మరియు కలెక్టర్

పయనించే సూర్యుడు డిసెంబర్ 26,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న యాళ్ళూరు (గోస్పాడు మండలం): నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యాళ్ళూరు గ్రామ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని. గ్రామంలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ను రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్లలో పోలింగ్ బూత్ స్థాయి అధికారుల సమావేశం తాసిల్దార్

పయనించే సూర్యుడు డిసెంబర్ 26 (ఆత్మకూరు నియోజకవర్గం పరిధినిధి మన్నేపల్లి తిరుపతయ్య) జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన చేజర్ల మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం తాసిల్దార్ మస్తానయ్య పోలింగ్ బూత్ స్థాయి అధికారులు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పోలింగ్ బూత్ స్థాయి అధికారుల సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాసిల్దార్ మస్తానయ్య మాట్లాడుతూ బి ఎల్ వో లు పోలింగ్ బూత్ స్థాయిలో ఫ్యామిలీ నెంబర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సారంపల్లి, దేశాయిపల్లి గ్రామాల వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక

పయనించే సూర్యుడు, డిసెంబర్ 26( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) సారంపల్లి, దేశాయిపల్లి గ్రామాలకు చెందిన వార్డు మెంబర్లు, వివిధ పార్టీల నాయకులు సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ జె (టోనీ), యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేల రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు గట్టు రాజీరెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్లలోని

Scroll to Top