PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

15వ ఆర్థిక సంఘం నిధులపై కలెక్టర్ కీలక ఆదేశాలు

పంచాయతీలకు రూ 387.53 కోట్లు .. మూడో విడతగా 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదల  15వ ఆర్థిక సంఘం నిధులు మరియు ఇతర నిధులు కేవలం గ్రామ అభివృద్ధి పనులకు మాత్రమే ఉపయోగించాలి. పారిశుధ్యంతాగునీటి సరఫరావీధి దీపాల నిర్వహణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నిధుల ఖర్చులో పారదర్శకత ఉండాలి మరియు రికార్డులను సక్రమంగా నిర్వహించాలి. ప్రతి పనిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. నిధుల దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయి. పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 28. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో ఘనంగా ఇఫ్తార్ విందు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి28 కడప డిస్ట్రిక్ట్ టీ సుండుపల్లె మండలం పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మదీయసోదరులు ఎంతో నిష్టతో ఉండే ఉపవాస దీక్షల చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఇఫ్తార్ విందును NRI టీడీపీ కువైట్ ఆధ్వర్యములో కుదరవల్లి సుధాకర్ రావ్,పఠాన్ ఖాదర్ ఖాన్,మద్దిన ఈశ్వర్ నాయుడు ,కంచన రెడ్డి శేఖర్ గారు ఏర్పాటు చేశారు. ఫర్వానియా ప్రాంతంలో ఉన్న ఒమేరియా పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమములో కువైట్లోని పలు ప్రాంతాలనుండి వందలసంఖ్యలో తెలుగుదేశం మరియు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సామాన్య శాస్త్రం దినోత్సవం,

ఉప ప్రధాన అధ్యాపకురాలు అంజన, జనం న్యూస్,ఫిబ్రవరి 28,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సామాన్య శాస్త్రం దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్ సివి రామన్, చిత్రపటానికి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ1928లో సర్ సీవీ రామన్‌చే ‘రామన్ ఎఫెక్ట్’ని కనుగొన్న జ్ఞాపకార్థం ఫిబ్రవరి 28ని భారతదేశంలో ఏటా జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. భారత భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకట రామన్,1928లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రోటోకాల్ పాటించని అధికారుల పై చర్యలు తీసుకోవాలి.

మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు. ప్రోటోకాల్ పాటించని అధికారుల పై చర్యలు తీసుకోవాలి. పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 28. గుండ్రపల్లి ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం నుండి 20 లక్షల రూపాయలు మంజూరు కాగా, ఈ రోజు స్థానిక సర్పంచ్,దీని పరిధిలోని కస్థాల,ఉడుతలపల్లి, పడమటితాల్ల సర్పంచులు, మరియు గుండ్రపల్లి గ్రామంలో ఉన్న మిగిలిన ప్రజా ప్రతినిధులు గానీ సంబంధిత ఇంజినీరినీరింగ్ అధికారులు లేకుండా మెడికల్ అధికారి మరియు తహశీల్దారు మరియు బీఆర్ఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రోటోకాల్ పాటించని అధికారుల పై చర్యలు తీసుకోవాలి. : మార్కెట్ కమిటీ డైరెక్టర్భూతరాజు ఆంజనేయులు.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 28. గుండ్రపల్లి ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం నుండి 20 లక్షల రూపాయలు మంజూరు కాగా, ఈ రోజు స్థానిక సర్పంచ్,దీని పరిధిలోని కస్థాల,ఉడుతలపల్లి, పడమటితాల్ల సర్పంచులు, మరియు గుండ్రపల్లి గ్రామంలో ఉన్న మిగిలిన ప్రజా ప్రతినిధులు గానీ సంబంధిత ఇంజినీరినీరింగ్ అధికారులు లేకుండా మెడికల్ అధికారి మరియు తహశీల్దారు మరియు బీఆర్ఎస్ పార్టికి చెందిన నాయకుడు అనిల్ రావు తో కలసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించినారు. కావున

Scroll to Top