PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

వైరల్ న్యూస్

అసాధారణ ఆలోచనతో ఆకట్టుకున్న స్థానిక వృద్ధుడు

పయనించే సూర్యుడు న్యూస్ :సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది వింత వింత ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కొంత మంది సాదాసీదా రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. మరికొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొంత మంది ప్రాణాలు పోగొట్టుకోగా.. మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు. తాజాగా ఓ తాత చేసిన చర్య చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఆయన బట్టతలనే ఆక్వేరియం చేయడం గమనార్హం. తన బట్టతలపై చేపల తొట్టిగా మార్చేశాడు.ఈ […]

వైరల్ న్యూస్

ప్రాణాపాయంలో ఉన్న పాముకు రక్షణ కల్పించిన వ్యక్తి

పయనించే సూర్యుడు న్యూస్ :సాధారణంగా మనుషులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలకు సంబంధించిన వార్తలను తరచుగా వింటూనే ఉంటాం. కానీ, ఒక పాము ఆత్మహత్య చేసుకోవడం లేదా అలా చేయడానికి ప్రయత్నించడం చూశారా? లేదా విన్నారా? అంటే చాలా మంది నుంచి లేదు అనే సమాధానమే వస్తుంది. తాజాగా, పాము ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆ పామును మృత్యువు నుంచి ఓ మనిషి కాపాడారు.ఆ వీడియోలో పాము తనను

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

భగీరత్‌పురలో కలుషిత నీటి ఘటన – 8 మంది మృతి, 64 మంది చికిత్స

పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమైన ఇండోర్‌లో దారుణం వెలుగు చూసింది. భగీరత్‌పురలో కలుషిత నీరు తాగి ఎనిమిది మంది మరణించారు. మరో 66 మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వివిధ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి మోహన్ ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించారు. అయితే కలుషిత నీటి కారణంగా మూడు మరణాలు సంభవించాయని, ఐదుగురు గుండెపోటు కారణంగా చనిపోయారని అధికారులు పేర్కొన్నారు.ఇండోర్‌లో కలుషిత నీరు తాగి నలుగురు మరణించడం చాలా విచారకరం. సీఎం

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

జపనీస్ తెలుగుబ్బాయి ఫుడ్ రివ్యూ… నెటిజన్లు ఫిదా

పయనించే సూర్యుడు న్యూస్ :సాధారణంగా సోషల్‌ మీడియాలో షార్ట్‌ వీడియోల క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ టైమ్‌లో కడుపుబ్బా నవ్వించాలంటే రీల్స్‌, షార్ట్స్‌తోనే అవుతుంది. అయితే సోషల్‌ మీడియా యూజర్లను ఆకట్టకునేందుకు కంటెంట్‌ క్రియేటర్లు డిఫరెంట్‌ డిఫరెంట్‌ ఐడియాలో కంటెంట్‌ చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో సరిహద్దులన్ని చెరిపేసి.. ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది.దీంతో చాలా మంది భారీ జనాభా ఉంటే మన దేశంలోని పలు భాషల్లో కూడా వీడియోలు చేస్తూ మన నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

తీరానికి కొట్టుకొచ్చిన వింత జీవి… మత్య్సకారులు ఆశ్చర్యం

పయనించే సూర్యుడు న్యూస్ :సముద్రంలో మిలియన్ల కొద్ది జీవరాసులుంటాయి. చేపలు, రొయ్యలు, నత్తలు, తాబేళ్ళు. ఇలా అనేక రకాల జీవులు సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటాయి. వాటిలో ఒక్కో జాతి ఒక్కో స్వభావం కలిగి ఉంటాయి. చేపల్లోనూ అనేక రకాలు ఉంటాయి. కొన్ని ప్రకృతి విపత్తుల సమయంలోనో, లేదా సముద్రంలో వచ్చే భారీ అలకారణంగా అవి ఒడ్డుకు చేరుతుంటాయి. వాటిని చూసిన జనాలు కూడా ఆచర్యపోతూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే విశాఖ తీరంలో వెలుగు చూసింది. ఒక

Scroll to Top