PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

తెలంగాణ, వైరల్ న్యూస్

చాలా భయంకర ఘటనం: మూగబాలుడిపై కుక్కల దాడి, సీఎం వెంటనే స్పందించారు

పయనించే సూర్యుడు న్యూస్ :రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హయత్‌నగర్‌లోని  శివగంగ కాలనీలో 7 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి చేశాయి. ఈ దాడిలో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఆరు బయట ఆడుకుంటున్న బాలుడిపై దాదాపుగా 10 నుంచి 15 కుక్కలు దాడి చేయటంతో నడుము, పిక్కలపై, చెవి మొత్తం ఊడిపోయింది. శివగంగ కాలనీలో  అద్దెకు ఉంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు, చంద్రకళ కుమారుడు ప్రేమ్ చంద్ పుట్టుకతో మూగవాడు. వీరు గత మూడేళ్లుగా […]

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ప్రజల ఆరోగ్య రక్షణలో చర్యలు: ఏపీ ప్రభుత్వం కొత్త వ్యాధి పై అప్రమత్తం

పయనించే సూర్యుడు న్యూస్ :మూడేళ్ల కిందట ఢిల్లీ, తమిళనాడును షేక్‌ చేసిన స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెన్షన్ పెడుతున్నాయి. నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ వ్యాధి ఎంత సీరియస్, ముదిరితే ఏమవుతుంది? డాక్టర్లు ఏమంటున్నారు?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయపెడుతున్న కొత్త ర‌కం వ్యాధి.. పేరు స్క్రబ్ టైఫస్. ఇప్పటికే విజయనగరానికి చెందిన ఓ మహిళను ఈ మాయదారి బ్యాక్టీరియా బలి తీసుకుంది. నల్లిని పోలిన ఓ కీటకం కుట్టడంతో

వైరల్ న్యూస్

బైక్ రైడర్ ప్రత్యేక పద్ధతిలో చలిని ఎదుర్కొన్న వీడియో

పయనించే సూర్యుడు న్యూస్ : చలికాలం వచ్చిందంటే చాలు, ఉదయాన్నే బయటకు వెళ్లాలంటేనే జనాలు వణికిపోతుంటారు. స్వెటర్లు, మఫ్లర్లు, టోపీలు వేసుకున్నా సరే చలి గాలుల నుంచి తప్పించుకోవడం కష్టంగానే ఉంటుంది. అయితే భారతీయులు ఏ సమస్యకైనా తమదైన శైలిలో పరిష్కారం వెతుకుతారన్న సంగతి తెలిసిందే. తాజాగా చలిని తట్టుకునేందుకు ఒక వ్యక్తి చేసిన ‘దేశీ జుగాడ్’ (Desi Jugaad) సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి

వైరల్ న్యూస్

లైకుల కోసం ప్రాణాన్ని ప్రమాదంలోపెట్టిన యువత… వెన్నులో వణుకు పెట్టే స్టంట్

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రపంచంలో కొంతమంది తుఫాను అంటే చాలా ఇష్టపడతారు. సాహసయాత్రలో, వారు చేసే ప్రమాదకరమైన విన్యాసాలు చూస్తేనే ప్రజల హృదయాలు వణికిపోతాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వారి గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. ఈ వీడియోలో, ఒక వ్యక్తి ఎత్తైన భవనం పైకప్పుపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ కనిపించాడు. అది కూడా ఎటువంటి సేఫ్టీ బెల్ట్, భద్రతా పరికరాలు లేకుండా, అయినప్పటికీ అతను అద్భుతమైన

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

డబ్బు కోసం అన్నను టిప్పర్‌తో తొక్కించి చంపిన తమ్ముడు!

పయనించే సూర్యుడు న్యూస్ : కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మామిడి నరేశ్‌ అనే వ్యక్తి బీమా డబ్బులు వస్తాయని తన అన్నను చంపేశాడు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించి, బీమా డబ్బులు తీసుకోవాలని ప్రయత్నించాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.నరేశ్ అప్పు చేసి రెండు టిప్పర్‌లు కొని, వాటిని రెంట్‌కి ఇస్తూ సంపాదిస్తున్నాడు. అయితే, ఈ వ్యాపారం కొన్నాళ్లుగా సరిగ్గా సాగడం లేదు. ప్రతి నెల ఈఎంఐలు చెల్లించలేకపోతున్నాడు. పలువురి దగ్గర అప్పులు చేయడమే కాకుండా,

Scroll to Top