PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

ప్రభుత్వ పాఠశాల లో అర్ధ నగ్న ప్రదర్శనలు.. ఫుల్లుగా మందేసి చిందులు వేసిన మందుబాబులు.. (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- స్కూల్ కాలేజీల్లో విద్యార్థులను చదువులకే పరిమితం చేయకుండా.. అప్పుడప్పుడు ఈవెంట్స్ నిర్వహిస్తుంటాయి యాజమాన్యాలు. ప్రెషర్స్ డే అని, యానివర్శిడే అని, ఏదో ఒక స్పెషల్ డే అంటూ కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఆటలు, పాటలు నిర్వహిస్తుంటాయి. స్టూడెంట్స్‌ను చదువుల ఒత్తిడి నుండి తీసుకువచ్చేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటాయి. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే.. విద్యార్థులకు ఇవి ఆటవిడుపుగా ఉంటాయన్న సదుద్దేశంతో, వారి టాలెంట్ ఎంకరేజ్ చేసేందుకు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. కానీ […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

పవిత్ర నదిలో మహిళ అసభ్యకర వ్యవహారం.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ (విడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాస్త ఖాళీ సమయం దొరికిన సోషల్ మీడియాలో మునిగి తేలుతుంటారు. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో వేలాది వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి. ఈ సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలే కాదు సామాన్య ప్రజలు కూడా పాపులర్ అవ్వడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

“యాక్ తూ”.. మూత్రం కలిపి చపాతీ చేసిన వంట మనిషి.. కెమెరాకు అడ్డంగా దొరికింది.. జాగ్రత్తగా ఉండండి (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందినవారు, ఇద్దరు జాబ్ చేస్తూ బిజీగా ఉండే భార్యభర్తలు, వయసు మీద పడి పనిచేయలేని వారు ఇంటి పనుల కోసం పని మనిషిని పెట్టుకుంటారు. కొంతమంది పని మనుషులు ఎంతో బాధ్యతతో ఉంటూ యజమానుల మెప్పు పొందుతారు. అలాంటి పనిమనుషులు ఏళ్ల తరబడి తమ యజమానుల సేవలో ఉంటారు. కానీ, ఇటీవల కొంతమంది పనిమనుషులు చేస్తున్న దారుణాలు సోషల్ మీడియాలో వెలుగు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని

క్రైమ్-న్యూస్, తెలంగాణ, వైరల్ న్యూస్

విద్యార్థిని దారుణంగా చావకొట్టిన టీచర్.. ఎందుకో తెలుసా..? ఆ తరువాత ఏం అయ్యింది (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- ఈమధ్య కాలంలో పిల్లలను కంట్రోల్ లో పెట్టేందుకు టీచర్స్ తమ హద్ధులు దాటి ప్రవర్తిస్తున్నారు. స్కూల్ లో పిల్లలు చిన్న తప్పు చేసినా సరే వారు మృగాల్లా వారి మీద తమ ప్రతాపం చూపిస్తున్నారు. ప్పటికే పేరెంట్స్ ఈ విషయంపై స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్ కు ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు మారట్లేదు. లేటెస్ట్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఒక ప్రైవేట్ స్కూల్ లో హోమ్ వర్క్ చేయలేదని

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

శవాన్ని కెనాల్ లో పారేసిన పోలీసులు.. బూతులు తిడుతున్న ప్రజలు.. అందరినీ సస్పెండ్ చేసిన ఎస్పీ.. (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం తప్పు జరిగిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఆ తప్పు పై నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ తప్పు చేసిన వారిని ఏకిపారేస్తుంటారు. ఆ తప్పు చేసింది ఎవరని కూడా చూడరు వాళ్ళను ఒక రేంజ్ లో ఆడేసుకుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో పోలీసులు చేసిన పనికి అంతా షాక్ అయిపోతున్నారు. ఇది చూసిన

Scroll to Top