PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

ఇంత సైకోడివేంట్రా..! పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా?

పయనించే సూర్యుడు న్యూస్ : బస్సు డ్రైవర్ పాఠశాల విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్నట్లు చూపించే ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యంపై ఇంటర్నెట్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. బస్సు డ్రైవర్ పాఠశాల విద్యార్థులను బస్సు పైకప్పుపై కూర్చోబెట్టి నిర్లక్ష్యంగా నడుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. గుంతలు పడిన రోడ్డుపై బస్సు వేగంగా దూసుకుపోతోంది. బస్సులో నిండుగా […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

“పంచాయతీల వింత నిర్ణయం.. కోడళ్ల స్మార్ట్‌ఫోన్ వాడకంపై ఆంక్షలు”

పయనించే సూర్యుడు న్యూస్ :రాజస్థాన్‌లోని ఒక పంచాయతీ ఒక వింతైన ఉత్తర్వు జారీ చేసింది. జలోర్ జిల్లాలోని సుంధమాత ప్రాంతంలో ఉన్న చౌదరి కమ్యూనిటీ 15 గ్రామాల్లో మహిళలు కెమెరాలతో కూడిన మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం జనవరి 26 నుండి అమలులోకి వస్తుంది.గ్రామ పంచాయతీ ఆదేశం ప్రకారం, ఈ గ్రామాల్లోని మహిళలు, మరీ ముఖ్యంగా కోడళ్లు, కూతుళ్లు ఇకపై స్మార్ట్‌ఫోన్‌లు లేదా కెమెరాలతో కూడిన మొబైల్ ఫోన్‌లను ఉపయోగించలేరు. ప్రధానంగా కీప్యాడ్‌లతో

వైరల్ న్యూస్

“వన్యప్రాణి శాఖ విజయం.. రెండు నెలల తర్వాత మ్యాన్‌ ఈటర్‌ బోనులో”

పయనించే సూర్యుడు న్యూస్ : 30 మందికి పైగా అటవిశాఖ అదికారులు, మూడు ట్రాకింగ్ టీమ్స్ , వందల సంఖ్యలో ట్రాప్ కెమెరాలు.. మ్యాన్‌ ఈటర్ కోసం రెండు నెలలుగా కొనసాగుతున్న ఆపరేషన్‌ ఎట్టకేలకు సక్సెస్‌ అయింది. రైతులు , రైతు కూలీలు, పదుల సంఖ్యలో పశువులను పొట్టనపెట్టుకున్న రక్తం మరిగిన బెబ్బులి.. అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపించింది. చివరకు అటవీశాఖ సిబ్బంది శ్రమ ఫలించి బోనులో చిక్కింది. మత్తు ఇంజక్షన్ సాయంతో పెద్దపులిని బంధించింది. ఈ

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

“నిరసనలతో ఢిల్లీ ఉలిక్కిపడింది.. హైకమిషన్ వద్ద ఉద్రిక్తత”

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలో ఉద్రక్తత వాతావరణ చోటుచేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద వీహెచ్‌పీ నేతలు నిరసనలకు దిగారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. హైకమిషన్‌ ఎదుట బారిగేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయాత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు వీహెచ్‌పీ కార్యకర్తలను నిలిపివేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

“అతి వేగం, మద్యం మత్తు: ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి”

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రోడ్డు సేఫ్టీ అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదు. సోమవారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుమంట్ర మండలం పోలమూరులో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. గోడను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే మగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని  కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. వివరాలలోకి వెళ్తే..పెనుమంట్ర పరిధిలోని పోలమూరు గ్రామంలో మద్యం

Scroll to Top