PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

రెంట్ కోసం వెళ్లి తిరిగి రాని ఓనర్.. ఆలస్యంగా బయటపడిన భయంకర నిజం

పయనించే సూర్యుడు న్యూస్ :సాధారణంగా రెంట్ అడగడానికి వచ్చిన ఓనర్‌కి.. మన దగ్గర రెంట్ లేకపోతే ఏం చెబుతాం.! రెండు లేదా మూడు రోజుల్లో చూసి రెంట్ ఇచ్చేస్తాం. లేదా ఇదిగో రెంట్ అని పట్టుకొచ్చి డబ్బులు ఇస్తాం. కానీ ఇక్కడొక జంట.. కిలాడీ భార్యాభర్తలు ఏం చేశారో తెలిస్తే..! వివరాల్లోకి వెళ్తే.. రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్‌ను చంపి.. సూట్‌కేసులో కుక్కిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓరా కైమోరా సొసైటీలో […]

వైరల్ న్యూస్

గూస్ బంప్స్ తెప్పించే రష్యన్ భయానక స్టంట్: ప్రాణాలతో బేచ్ పోరాటం

పయనించే సూర్యుడు న్యూస్ :ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చలి, గడ్డకట్టే మంచు మధ్య, ఒక అమ్మాయి ప్రమాదకరమైన స్టంట్ చేసింది. అది నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. ఈ అమ్మాయి ఏం చేసిందో మీరే చూడండి, ఇది చూసే వారి వెన్నులో వణుకు పుట్టించింది.ఈ వైరల్ వీడియోలో, రష్యాలో జన్మించిన గల్కినా అనేచ్కా మంచు గడ్డ కట్టిన సరస్సు కింద చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. వీడియో

తెలంగాణ, వైరల్ న్యూస్

సిడ్నీ ఘటనలో హైదరాబాద్ పాత్రపై భద్రతా సంస్థల పరిశీలన

పయనించే సూర్యుడు న్యూస్ :ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌ ఉగ్రదాడి కేసులో హైదరాబాద్‌ లింకులు బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. బీచ్‌లో తన కుమారుడు నవీద్‌ అక్రమ్‌తో కలిసి కాల్పులు జరిపిన సాజిద్‌ అక్రమ్‌ స్వస్థలం హైదరాబాద్‌గా గుర్తించారు. సాజిద్‌ అక్రమ్‌ దగ్గర భారత పాస్‌పోర్ట్‌ లభించింది. 25 ఏళ్ల క్రితం సాజిద్‌ స్టూడెంట్‌ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడినట్టు గుర్తించారు.సాజిద్‌ కుటుంబసభ్యులను భారత నిఘా అధికారులు విచారించారు. ఆస్తి పంపకాల కోసం సాజిద్‌

తెలంగాణ, వైరల్ న్యూస్

ముఖ్య భేటీతో రేవంత్ రెడ్డి రాజకీయ సంచలనం సృష్టిస్తున్నారా?

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియా గాంధీకి అందజేశారు. డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 వివరాలను ఆమెకు వివరించారు. ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికలను సోనియా

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

గుంట నక్క అనుకున్నారు.. కానీ ఇది చూసినపుడు విశ్వాసం మాయం!

పయనించే సూర్యుడు న్యూస్ :తిరుమల–తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతాలు, దట్టమైన కొండ అడవుల్లో మాత్రమే కనిపించే అంతరించిపోతున్న అరుదైన జాతికి చెందిన పునుగు పిల్లులు ఇప్పుడు కరీంనగర్ లో దర్శనమిస్తున్నాయి. గత ఏడాదిన్నర వ్యవధిలో నాలుగు సార్లు పునుగు పిల్లులు కనబడ్డాయి. గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ కనిపించని..ఈ జీవిని స్థానికులు..ఆసక్తి గా తిలకించారు. మళ్ళీ..కరీంనగర్ హిందూపురి కాలనీలోని నారెడ్డి రంగారెడ్డి నివాసంలో పునుగు పిల్లి కనిపించడంతో స్థానికులు ఒక్కసారి అవక్కాయారు.. ఇంటి ఆవరణలో దాగి ఉన్న

Scroll to Top