PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

గుంట నక్క అనుకున్నారు.. కానీ ఇది చూసినపుడు విశ్వాసం మాయం!

పయనించే సూర్యుడు న్యూస్ :తిరుమల–తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతాలు, దట్టమైన కొండ అడవుల్లో మాత్రమే కనిపించే అంతరించిపోతున్న అరుదైన జాతికి చెందిన పునుగు పిల్లులు ఇప్పుడు కరీంనగర్ లో దర్శనమిస్తున్నాయి. గత ఏడాదిన్నర వ్యవధిలో నాలుగు సార్లు పునుగు పిల్లులు కనబడ్డాయి. గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ కనిపించని..ఈ జీవిని స్థానికులు..ఆసక్తి గా తిలకించారు. మళ్ళీ..కరీంనగర్ హిందూపురి కాలనీలోని నారెడ్డి రంగారెడ్డి నివాసంలో పునుగు పిల్లి కనిపించడంతో స్థానికులు ఒక్కసారి అవక్కాయారు.. ఇంటి ఆవరణలో దాగి ఉన్న […]

వైరల్ న్యూస్

ప్రపంచంలోనే ‘లాంగెస్ట్’ ఫ్లైట్ రికార్డు!.. ఆసియా–యూరోప్ రూట్

పయనించే సూర్యుడు న్యూస్ :చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించే ఫ్లైట్‌ను తాజాగా ప్రారంభించింది. ఇది విమానయాన చరిత్రలో మరో మైలురాయి. షాంఘై నుంచి బ్యూనస్ ఏరీస్ వరకు నడిచే ఈ కొత్త మార్గం మొత్తం 19,631 కిలోమీటర్లు దూరాన్ని కవర్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. ఈ సేవలలో ప్రయాణ సమయం 25 గంటలు 30 నిమిషాలు. మధ్యలో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఇంధనం నింపడం, సిబ్బంది మార్పు కోసం

వైరల్ న్యూస్

ధనుర్మాసం శుభారంభం.. యాదగిరిలో ప్రత్యేక పూజలు

పయనించే సూర్యుడు న్యూస్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిలో ధనుర్మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నేటి నుంచి జనవరి 14 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుని కొలుస్తూ.. నెల రోజుల పాటు నిర్వహించే పాశుర పఠనాలను ఆలయ అర్చకులు పారాయణికులు ప్రత్యేకంగా జరిపిస్తారు. ఇందులో భాగంగా ఆలయ కైంకర్యాల్లో మార్పులు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.యాదగిరి పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5 గంటల వరకు ధనుర్మాస

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోర్టును ఆశ్రయిస్తామని మాజీ సీఎం జగన్ వ్యాఖ్య

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించింది. విజయవాడలోని జోబినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తారని వైసీపీ పార్టీ తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ జోబి నగర్ వెళ్లారని తెలుస్తోంది.  అక్కడ ఇళ్లు కూలిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇంతకు ముందు ఇళ్లు కూలిన బాధితులు జగన్‌కు

తెలంగాణ, వైరల్ న్యూస్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు

పయనించే సూర్యుడు న్యూస్ :నిరసనలు, హెచ్చరికల మధ్యనే హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 7.2 అడుగుల ఎత్తుతో రూపొందించిన ఈ కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ సందర్భంగా రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను

Scroll to Top