PS Telugu News
Epaper

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

📅 19 Aug 2025 ⏱️ 6:16 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్

తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో పోచంపాడు శ్రీరామ్ సాగర్ జల షాయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు వీరి వెంట ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో వివరాలకు ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు వల్ల ప్రాజెక్టులోనుకు వరద నీరు వచ్చి చేరుతుందని ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు

Scroll to Top