PS Telugu News
Epaper

సొంత ఖర్చులతో ఆలయ పరిసరాలు పరిశుభ్రం

📅 31 Dec 2025 ⏱️ 1:40 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి

బైంసా పట్టణంలో ని రోకడు హనుమాన్, బాలాజీ మందిర్ ఆవరణలో పరిసరాలను శుభ్రం చేయించారు. బుధవారం పట్టణానికి చెందిన బిజెపి నాయకులు కాసరోల్ల ప్రవీణ్ తన సొంత ఖర్చులతో పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించారు. అలాగే పరిసర ప్రాంతం చదును చేయించడం జరిగింది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ప్రవీణ్ ను అభినందించారు.

Scroll to Top