PS Telugu News
Epaper

బానోత్ కమల పార్ధివదేహనికి ఏఎంసి చైర్మన్ రాంబాబు నివాళి

📅 28 Nov 2025 ⏱️ 1:40 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

కాంగ్రెస్ పార్టీ పక్షాన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ

పయనించే సూర్యుడు నవంబర్ 28 (పొనకంటి ఉపేందర్ రావు )


ఇల్లందు :మండలం పొచారం తండా గ్రామపంచాయతికి చెందిన బానోత్ కమలఅనారోగ్యంతో మరణించడంతోఇల్లందు నియోజ వర్గం శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించినఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సొసైటీ డైరెక్టర్ కిన్నెర నర్సయ్య,తారాచంద్,వాంకుడోత్ శ్రీను, తదితరులు ఉన్నారు

Scroll to Top