PS Telugu News
Epaper

ఘనతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముధోల్ఎమ్మెల్యే రామారావు పటేల్.

📅 26 Jan 2026 ⏱️ 12:28 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి

భైంసా పట్టణం లో ఘనతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొని భైంసా ఏరియా ఆసుపత్రి లో జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన తంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ లో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా వేడుకల్లో పాల్గొన్నారు. ఏరియా ఆసుపత్రి లో సెక్యూరిటీ గార్డ్ లకు సర్టిఫికెట్ లు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ప్రజల కు ఘన తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్లే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ 11 సంవత్సరాల పాలనలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.

Scroll to Top