PS Telugu News
Epaper

ఏర్గట్ల మండలం దోమచందా గ్రామంలో ఇసుక డంపు స్వాధీనం 200 ట్రిప్పుల ట్రాక్టర్ ఇసుక సీజ్

📅 16 Apr 2026 ⏱️ 2:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలములో దోమ చందా గ్రామంలో బుధవారం రోజున సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మండల్ ఆర్ ఐ అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో భాగంగా దోంచంద గ్రామంలో వాగు వైపు వెళ్తుండగా రోడ్డు ప్రక్కన దాదాపు 200 ట్రాక్టర్లు ట్రిప్పుల అక్రమ నిలువ చేసిన ఇసుక దంపును గుర్తించడం జరిగింది ఏరు గట్ల మండలం దోంచందా లో భారీ అక్రమ ఇసుక నిలువలు స్వాధీనం చేసుకున్న తహసిల్దార్ మల్లయ్య తెలిపారు అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని తహసిల్దార్ మల్లయ్య హెచ్చరించారు

Scroll to Top