PS Telugu News
Epaper

మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ

📅 19 Nov 2025 ⏱️ 2:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్”

(పయనించే సూర్యుడు నవంబర్ 19 రాజేష్)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ కార్యక్రమం ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించడంతోపాటు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ మధు శ్రీవాత్సవ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులు అవగాహన కలిగి ఉండి డ్రగ్స్ నిర్మూలనకు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని సూచించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం.మంతా నాయక్ మరియు ఎం.సంపత్ కుమార్ అధ్యాపకులు జే. సుధాకర్ ఎం. లక్ష్మీనారాయణ డి. రాజు ఎస్.దయానంద్ ఈ. శ్రీనివాస్ రెడ్డి కే.శ్రీనివాస్ జె.భాగ్యమ్మ బి. రమ్య డి.పవన్ కుమార్ జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది.

Scroll to Top