PS Telugu News
Epaper

HOME

HOME

కామ్రేడ్ కర్నాటి అనసూయ అక్కకు విప్లవ జోహార్లు.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ -. ప్రగతిశీల మహిళా సంఘం(పి ఓ డబ్ల్యు) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి కామ్రేడ్ కర్నాటి అనసూయ అక్కకు విప్లవ జోహార్లు, అని అక్క మరణం తీరని నష్టం అని ప్రగతిశీల మహిళా సంఘం(పి ఓ డబ్ల్యు) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి. అన్నారు.ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో కామ్రేడ్ కర్నాటి అనసూయ ప్రథమ వర్ధంతి సందర్బంగా కామ్రేడ్ కర్నాటి అనసూయ చిత్రపటానికి […]

HOME

కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కూలీల పొట్టగొడుతున్న కేంద్ర ప్రభుత్వం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ విబిజీ రామ్ జీ మిషన్(సంక్షేమ పథకం ) వెంటనే రద్దు చేసి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి -.అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్.), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికెఎంఎస్) సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఏ ఐ యు కె ఎస్ రాష్ట్ర అధ్యక్షులు.వి. ప్రభాకర్, సీనియర్, జర్నలిస్ట్, కొంగర శ్రీనివాసరావు పిలుపు…కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కేంద్ర

HOME

కోటకొండ డబుల్ రోడ్డు ను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించడం జరిగింది

//పయనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్,7 //నారాయణపేట జిల్లా బ్యూరో// నారాయణపేట జిల్లా, కోటకొండ డబుల్ రోడ్డును వెంటనే పూర్తిచేయాలని బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందించడం జరిగింది.అప్పకిపల్లి నుండి కోయిలకొండకు 2022 – 23 సంవత్సరంలో డబుల్ రోడ్డు మంజూరు,అయింది . అట్టి రోడ్డుపనుల్లో బొమ్మనుపాడ్ నుండి బోయిలపల్లి వరకు రోడ్డు పనులు ఆపివేశారు,మరియు కోటకొండ గ్రామ శివారులో ఫారెస్ట్ పర్మిషన్ రాలేదని అట్టి పనులుకూడా నిలిపివేశారు అదేవిధంగా కోటకొండ గ్రామంలోకూడా

HOME

మొండోని రాయి గ్రామపంచాయతీ సర్పంచ్,తేజ్య నాయక్. ఉపసర్పంచ్ కవిత దేవేందర్ నాయక్ ను ఘన సన్మానం చేసిన

సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్, ( పయనించే సూర్యుడు డిసెంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్ నగర్ మండల మొండోని రాయి గ్రామంలో నూతనంగా గెలుపొందిన గ్రామ సర్పంచ్ తేజ్య నాయక్ మరియు ఉపసర్పంచ్ కవిత దేవేందర్ నాయక్ ను సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జర్నల్ సెక్రెటరీ సేవ్య నాయక్.

HOME

హై కోర్ట్ జడ్జిని కలిసిన భీంగల్ అఖిలపక్షం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణంలో కోర్ట్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈరోజు శుక్రవారం రోజున తెలంగాణ హై కోర్ట్ జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో హైదరాబాద్ వెల్లిన నాయకులు కోర్ట్ మంజూరు చేయడం పట్ల భీంగల్ మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కోర్ట్ మంజూరు అయ్యిందని, కోర్ట్ ఏర్పాటు

Scroll to Top