PS Telugu News
Epaper

HOME

HOME

ఘనంగా టిడిపి 44 వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలను జరిపారు.ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కోలన్ నరసింహారెడ్డి నాయకత్వం వహించారు. ముందుగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి […]

HOME

దొంచంద గుమ్మిర్యాల అక్రమముగా నిలువ చేసిన ఇసుక డంపులను సీజ్ చేసిన ఎంఆర్ఓ ఎస్ ఐ ఆర్ ఐ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో ఎరుగట్ల మండల కేంద్రంలో దోంచందా గ్రామంలో గుమ్మిర్యాల గ్రామములో ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమముగా నిలువ చేసిన గుమ్మిర్యాల(6) దోమ చంద 17 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపును గుర్తించి పొలిసు, రెవిన్యూ పంచాయతి సిబ్బంది కలిసి సీజ్ చేయడము జరిగినది. ఇట్టి ఇసుకను ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు పంపిణి చేయబడును. మొత్తము (23) ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక సీజ్ చేయడము

HOME

కాంగ్రెస్ నాయకులు ముస్లిం సోదరులకు తోఫా కిట్టు ప్రదానం

పయనించే సూర్యుడు /మార్చ్ 22మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో రంజాన్ పండగ ను పూరష్కరించుకొని ముస్లిం సోదరులకు కాంగ్రెస్ నాయకులు అధికారులు తోఫా కిట్టు ప్రదానం చేయడం జరిగింది. పవిత్ర రంజాన్ పార్వదిననా ప్రభుత్వం ఈ కిట్టును ఇవ్వడం ఎంతో శుభ పరిణామం అని కాంగ్రెస్ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజేశ్వరరావు .బొంబాయి శంకర్.వడ్ల సత్య నారాయణ. వెంకటేష్ గౌడ్.బాట విశ్వనాధ్.ప్యాట ఎల్లప్ప.వడ్ల నర్సిములు. బుడే బోయి బాలు.

HOME

శ్రీరామ శోభయాత్రను విజయవంతం చేద్దాం

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి శ్రీరామ నవమి సందర్బంగా శ్రీరామ శోభయాత్ర హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీరామ శోభయాత్ర ఆహ్వానం ఎమ్మెల్సి నవీన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందచేత ( పయనించే సూర్యుడు మార్చి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)మార్చ్ 27 న శ్రీరామనవమి రోజున షాద్ నగర్ లో నిర్వహించబోయే శ్రీరామ శోభాయాత్ర కార్యక్రమానికి గౌరవ ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి గారిని వారి కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రాని

HOME

పేదల పాలిట వరంగా మారిన సీఎం రిలీఫ్ పండు పథకం

ఎంత పెద్ద వ్యాధి అయిన పేదలు ధైర్యంగా వైద్యం చేయించుకుంటున్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. దేవుని బండ తాండవాసులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ( పయనించే సూర్యుడు మార్చి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)కాయ కష్టం చేస్తూ పూటగడిపే పేదవాళ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అండగా నిలబడుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఎంత పెద్ద రోగమైన పేదలు

Scroll to Top