PS Telugu News
Epaper

HOME

HOME

కొండారెడ్డి పల్లిలో చీరలను పంపిణి చేసిన షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్.

( పయనించే సూర్యుడు నవంబర్ 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇంటింటికి ఇందిరమ్మ చీరలను అందించడం జరుగుతుందని మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ అన్నారు.ఇందిరమ్మ చీరల పంపిణిలో భాగంగా కేశంపేట మండలంలోని కొండారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు త్రిప్పి శెట్టి సుదర్శన్,సీనియర్ నాయకులు పల్లె ఆనంద్ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘం ద్వారా మహిళలకు చీరలను పంపిణి చేశారు.మాట్లాడుతూ..మండలంలోని ప్రతి ఇంటికి ఇందిరమ్మ […]

HOME

రాజన్న సిరిసిల్లలో డయాగ్నస్టిక్ సెంటర్, తంగళ్లపల్లి పీహెచ్‌సీపై జిల్లా వైద్యాధికారి అకస్మిక తనిఖీలు

పయనించే సూర్యుడు, నవంబర్ 22( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి చెందిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్, తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌లో నిర్వహిస్తున్న రక్త నమూనా పరీక్షలు, రిజిస్టర్లు పరిశీలించిన జిల్లా వైద్యాధికారి ప్రజలకు సరైన రిపోర్టులు అందించి వ్యాధులను అరికట్టడంలో జిల్లాను ప్రథమ స్థానంలో

HOME

దెయ్యాన్ని చూసి బిత్తర పోయిన ఎలుగుబంటి.. ఆ తరువాత ఏం చేసిందంటే..! (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- మన దగ్గర సంక్రాంతికి ముగ్గుల పోటీలు, బతుకమ్మకు రంగురంగుల బతుకమ్మల పోటీల మాదిరిగానే యూరప్‌లో హాలోవీన్స్‌ పోటీలు సరదాగా సాగిపోతుంటాయి. ఒకప్పుడు యూరప్‌ కంట్రీస్‌లో మాత్రమే కనిపించే ఈ ట్రెండ్‌ ఇప్పుడు ఇతర దేశాలకు సైతం వ్యాపించింది. భారత్‌లోనే ఇటీవల రకరకాల వేషధారణలతో ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టిన వీడియోలు సోషల్‌ మీడియలో వైరల్‌గా మారాయి. పలు దేశాల్లో ఈ ఏడాది కూడా హాలోవీన్స్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట

HOME

యాదవసంఘంఅధ్యక్షులుగా గంగుల కొమురెల్లిఏకగ్రీవంగా ఎన్నిక

జనం న్యూస్ 18నవంబర్ పెగడపల్లిఅఖిల భారత యాదవ మహాసభ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పలుమరు మల్లేష్ యాదవ్, కమిటీ గౌరవ అధ్యక్షులు పలుమరు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండలంలో మండలం కమిటీ అధ్యక్షులుగా గంగుల కొమురెల్లి యాదవ్ ని మండల ప్రధాన కార్యదర్శిగా బల్కం కుమారా స్వామి యాదవ్ ఉపాధ్యక్షులుగా నెత్తట్ల రాజేశం యాదవ్, మారం కొమురయ్య యాదవ్, కనకయ్య తొట్ల వీరేశం యాదవ్, కార్యదర్శిగా దండవేణి మల్లేష్ యాదవ్, వీర న వేణి గంగాధర్

HOME

బస్సు సమస్యపై డిపో మేనేజర్‌కు వినతి పత్రం సమర్పణ

. జనం న్యూస్ నందలూరు అన్నమయ జిల్లా. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ నుంచి రాజంపేట రైల్వే స్టేషన్ వైపు విద్యార్థులుఉద్యోగులు,వ్యాపార వేత్తలు,సాధారణ ప్రజలు రోజూ ప్రయాణించే ఆర్టీసీ బస్ సర్వీ సులను పునరుద్ధ రించాలని కోరుతూ స్థానిక ప్రజా ప్రతినిధులు రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ మాధవి లత కి వినతి పత్రం అందజేశారు. గతంలో నందలూరు – రాజంపేట మధ్య నడిచిన ఆర్టీసీ

Scroll to Top