PS Telugu News
Epaper

HOME

HOME

శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ నందు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు కళాశాల ప్రిన్సిపాల్ పీ గిరిధర్ రెడ్డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి విద్యార్థులందరితో ఉపాధ్యాయ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషి చదువు చాలా అవసరం. మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో చదువు కూడా […]

HOME

అపన్న హస్తం కోసం బాధితులు ఎదురుచూపులు

దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది. కుటుంబీకులు తలదాచుకుని చోటు లేక దిక్కు తోచని స్థితిలో నిరుపేద కుటుంబం. మండల పరిధిలో సూరంపల్లిగ్రామంలో అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బొల్లం లక్ష్మి పెంకుటిల్లు భారీ వర్షం కారణంగా తుడుకోవడం జరిగింది జీవనవసరాలు కూడా దెబ్బ తినడంతో ఆ కుటుంబం దిక్కు తోచన్ స్థితిలో కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలతో కష్టపడుతున్న తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం తనకు

HOME

ఏరు గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో నూతన రేషన్ కార్డులు లో బియ్యము పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఈరోజు గురువారం రోజున ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించడం జరిగింది. గ్రామంలో దాదాపు 175 నూతన రేషన్ కార్డులు మరియు మందికి పైగా రేషన్ కార్డులో చేర్పులు కావడం జరిగింది. నూతన రేషన్ కార్డుల పంపిణీ నిరంతర

HOME

పదమూడేళ్లుగా ఇంటి స్థలం కోసం పోరాటం

: వీధిన పడ్డ జే.కే 5 ఓ.సి నిర్వాసిత కుటుంబం పయనించే సూర్యుడు ఆగస్టు 26 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:: ప్యాకేజీ ఇచ్చి ఇంటి స్థలం మరిచిన సింగరేణి నాటి నుంచి నేటి వరకు మొరపెట్టుకుంటున్న నిర్వాసిత కుటుంబం నాడు జరిగిన అవకతవకల్లో బ్రోకర్లు కొట్టేశారా : విచారణ జరిపి న్యాయం చేయాలి సింగరేణి అలసత్వానికి ఓ కుటుంబం పదమూడేళ్లుగా గూడు లేక అల్లాడిపోతుంది జెకె 5 ఓపెన్ కాస్ట్ లో నాడు ఇల్లు

HOME

బామ్ సేఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

**ఆర్మూర్‌లో పోస్టర్ ఆవిష్కరణ* * అంబేడ్కర్ యువజన సంఘం పిలుపు** పయనించేసూర్యుడుఆర్మూర్ @ఆగస్ట్ 25,బామ్ సేఫ్ రాష్ట్ర 12వ మహాసభలను విజయవంతం చేయాలని అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు లింగన్న కోరారుసోమవారం ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ ఆఫీస్‌లో స్థానికులతో కలిసి మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన లింగన్న ఈ నెల 31న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే బామ్ సేఫ్ మహాసభలకు పెద్ద ఎత్తున హాజరై మహాసభ విజయవంతం కావాలని

Scroll to Top