PS Telugu News
Epaper

HOME

HOME

బాలనగర్ మండల ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత

పయనించే సూర్యుడు అక్టోబర్ 18 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ *మంద కృష్ణ మాదిగ* అన్న ఆదేశాల మేరకు,భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సి జె గావాయి* పై జరిగిన దాడి ని ఖండిస్తూ… *సి జె గవాయి* మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు […]

HOME

రేపు తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ బందుకు రాష్ట్ర బీసీ సంఘాల ఐక్యత కార్యచరణ కమిటీ పిలుపు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ రేపు తేదీ 18 .10 .20 25 శనివారం రోజున తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ బంధుకు రాష్ట్ర బీసీ సంఘల ఐక్యత కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు మన బాల్కొండ నియోజకవర్గం స్థాయిలో అన్ని మండలములోని అన్ని గ్రామమాలలో బీసీ లకు 42 % రిజర్వేషన్లు విద్య, ప్రభుతువ్వ రాజకీయాలలో సాధన కోసం తమిళనాడు రాష్ట్రంలో కల్పించినట్లు కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టి

HOME

తేజ స్కూల్ సమీపంలో సోనియాగాంధీ నగరంలోని రోడ్లు వల్ల ప్రాణాలు పోతున్నాయి

పయనించే సూర్యుడు అక్టోబర్ 17(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సోనీయ గాంధీ నగర్ లోని తేజ స్కూల్ సమిపంలో‌ టాక్టర్రోడ్డులూ అధిక సంఖ్యలో మటి పోవడం వలన వీధులన్నీ బురద మాయం స్థానిక ప్రజలకు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది రోడ్లన్నీ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి పొద్దున లేస్తే చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్ళాలంటే గుంతల్లో పడుతూ లేస్తూ వెళ్లాల్సి వస్తుంది ఒక రోజుకి 10 బైకులు అయినా కింద పడిపోతున్నాయి నైట్

HOME

వడ్డేపల్లి ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన..

పయనించే సూర్యుడు తేదీ 17 అక్టోబర్ శుక్రవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ: శ్రీ బి.ఆర్. గావాయ్ జరిగిన దాడిని నిరసిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశం నాసారము కార్యాలయం ముందు నిరసన వడ్డేపల్లి ఎమ్మార్వో గారికి పెళ్లి పత్రం సమర్పించడం జరిగింది ఎమ్మార్పీఎస్ వీ హెచ్ పి ఎస్ ఎం ఎస్ పి ఎం ఎస్ ఎఫ్

HOME

ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలిఅఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి,బి యాదగిరి,

//పయనించే సూర్యుడు //న్యూస్ అక్టోబర్ 14// నారాయణపేట జిల్లా బ్యూరో // నారాయణపేట జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎస్ శ్రీనుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి. మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో అత్యధికంగా పత్తి సాగు చేయడం జరిగింది. వర్షాలు సరిగ్గా కురిసి పంట

Scroll to Top