బాలనగర్ మండల ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత
పయనించే సూర్యుడు అక్టోబర్ 18 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ *మంద కృష్ణ మాదిగ* అన్న ఆదేశాల మేరకు,భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సి జె గావాయి* పై జరిగిన దాడి ని ఖండిస్తూ… *సి జె గవాయి* మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు […]



