PS Telugu News
Epaper

HOME

HOME

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు ప్రెసిడెంట్ కాపీలు అందజేయడం జరిగింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండల కేంద్రంలో 11 మందికి ఇందిరమ్మ ఇండ్లు ప్రెసిడెంట్ కాపీలు అందజేయడం జరిగింది బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ సునీల్ రెడ్డి మరియు మండల్ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపినారు

HOME, సినిమా-వార్తలు

చిత్ర పరిశ్రమలో రామ్‌చరణ్ విస్పోటనం: ఆర్జీవీ ప్రశంసలు

పయనించే సూర్యుడు న్యూస్ :వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈసారి మెగా హీరో రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ సాంగ్‌ను ఉద్దేశిస్తూ, చాలా రోజుల తర్వాత చరణ్ తన అసలైన మాస్ ఎనర్జీతో కనిపించాడని వర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సినిమా క్రాఫ్ట్‌ అన్నీ హీరోను ఎలివేట్ చేయడానికేనని, వందలాది డ్యాన్సర్లలో చరణ్ తక్కువయ్యేలా కాకుండా బుచ్చిబాబు చాలా సహజంగా చూపించారని ఆయన ప్రశంసించారు.వెండితెరపై

HOME

పసిడి పుంజం – బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి!

పయనించే సూర్యుడు న్యూస్ :ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.. రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత దాదాపు 10 వేల వరకు తగ్గాయి. తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా తగ్గిన బంగారం వెండి ధరలు.. సోమవారం, మంగళవారం భారీగా పెరిగాయి.. మంగళవారం పది గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,500 వరకు ధర పెరిగింది. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో నిత్యం

HOME

కమ్మర్ పల్లి మండల కేంద్రం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు జరుపుకున్నారు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజవర్గం లో కమ్మర్ పల్లి మండలం లో ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కేక్ కట్ చేసి సoబరాలు చేశారు ఈసందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు సుoకేట రవి మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా గ్రామగ్రామానా పాదయాత్ర చేసి పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసి అధికారంలోకి తీసుకువచ్చారని కొనియాడారు ఆయన

HOME

శ్రీశ్రీశ్రీ భక్త కనక దాసు 538వ జయంతి వేడుకల్లో గద్వాల ఎమ్మెల్యే.

పయనించి సూర్యుడు తేది 9 నవంబర్ ఆదివారం జోగులమ్మ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న. ఈరోజు గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండల పరిధిలోని చింతల కుంట, సుల్తానా పురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు 538జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక పూజ నిర్వహించిన *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి కురువ కులస్తుల కురువ డోలతో ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారుసుల్తానాపురం గ్రామంలో కురువ సోదరులు ఎమ్మెల్యే గొర్రె

Scroll to Top