PS Telugu News
Epaper

HOME

HOME

పేదల పాలిట వరంగా మారిన సీఎం రిలీఫ్ పండు పథకం

ఎంత పెద్ద వ్యాధి అయిన పేదలు ధైర్యంగా వైద్యం చేయించుకుంటున్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. దేవుని బండ తాండవాసులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ( పయనించే సూర్యుడు మార్చి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)కాయ కష్టం చేస్తూ పూటగడిపే పేదవాళ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అండగా నిలబడుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా ఎంత పెద్ద రోగమైన పేదలు […]

HOME

రంజాన్ పండుగ వేళ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కార్యాలయంలో “”అలై బలై “”

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ కార్యక్రమం రాష్ట్ర డైరెక్టర్ సలీం….పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లాలోని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర డైరెక్టర్ సలీం కేక్ కట్ చేసి, ఒకరినొకరు స్వీట్లు తినిపించుకొని అలైబలై చేసుకున్నారు. ఈ సందర్భంగా సహచట పరిరక్షణ కమిటీ ప్రతినిధులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి పండుగ సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పండుగలు మనుషుల మధ్య సోదర భావాన్ని

HOME

కాంగ్రెస్ నాయకులు ముస్లిం సోదరులకు తోఫా కిట్టు ప్రదానం

పయనించే సూర్యుడు /మార్చ్ 22మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో రంజాన్ పండగ ను పూరష్కరించుకొని ముస్లిం సోదరులకు కాంగ్రెస్ నాయకులు అధికారులు తోఫా కిట్టు ప్రదానం చేయడం జరిగింది. పవిత్ర రంజాన్ పార్వదిననా ప్రభుత్వం ఈ కిట్టును ఇవ్వడం ఎంతో శుభ పరిణామం అని కాంగ్రెస్ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజేశ్వరరావు .బొంబాయి శంకర్.వడ్ల సత్య నారాయణ. వెంకటేష్ గౌడ్.బాట విశ్వనాధ్.ప్యాట ఎల్లప్ప.వడ్ల నర్సిములు. బుడే బోయి బాలు.

HOME

రైతన్న మీకోసం వారోత్సవాల్లో ముఖ్యఅతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల

పయ నించే సూర్యుడు మార్చి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రైతన్న మీకోసం వారోత్సవాలు” డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన లో ఈరోజు ఈ నెల 16 నుంచి 25 వరకు జరుగు కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ముమ్మిడివరo నియోజకవర్గo ప్రభుత్వ విప్ మరియు శాసన సభ్యులు దాట్ల బుచ్చిబాబు పాల్గొనడం జరిగింది. ఈ కార్య క్రమాన్ని

HOME

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ సర్పంచ్ కలిమికొండ జనార్ధన్.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 11. చండూరు మున్సిపాలిటీ లో ఈరోజు 9వ వార్డు లో కొంపల్లి శంకరయ్య గారు ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది వారి కుటుంబాన్ని 9వ వార్డ్ కౌన్సిలర్ కలిమికొండ పారిజాత జనార్ధన్ గారు పరామర్శించి తక్షణ సాయం కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మరియు మృతి చెందిన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉండాలని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపాలిటీ నాయకులు కోడి గిరిబాబు

Scroll to Top