కరాటే విద్యార్థులకు మెడల్స్ అందజేసిన ప్రిన్సిపాల్ తులసి
అభినందించిన మాస్టర్ సాయినాథ్ యాదవ్ ( పయనించే సూర్యుడు నవంబర్ 6 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) ఇటీవల జరిగిన పలు జాతీయ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచిన షాద్నగర్ పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ విద్యార్థులకు ఈరోజు స్కూల్ ప్రిన్సిపల్ తులసి మేడం చేతుల మీదుగా సర్టిఫికెట్ మరియు మెడల్స్ ను విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తులసి మాట్లాడుతూ… విద్యార్థులు విద్యతోపాటు కరాటే కూడా […]




