PS Telugu News
Epaper

HOME

HOME

కరాటే విద్యార్థులకు మెడల్స్ అందజేసిన ప్రిన్సిపాల్ తులసి

అభినందించిన మాస్టర్ సాయినాథ్ యాదవ్ ( పయనించే సూర్యుడు నవంబర్ 6 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) ఇటీవల జరిగిన పలు జాతీయ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచిన షాద్నగర్ పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ విద్యార్థులకు ఈరోజు స్కూల్ ప్రిన్సిపల్ తులసి మేడం చేతుల మీదుగా సర్టిఫికెట్ మరియు మెడల్స్ ను విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తులసి మాట్లాడుతూ… విద్యార్థులు విద్యతోపాటు కరాటే కూడా […]

HOME

ఛలో చింతూరు నవంబర్ 16 యువగలం సభ విజయవంతం చేయండి*షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చెయ్యాలిఆదివాసీ జేఏసీ చింతూరు డివిజన్ ప్రచార కార్యదర్శి.సోడే.శ్రీను

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 04 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోఈరోజు పేగ పంచాయతీ సూరకుంట గ్రామంలోని తోడం చంద్రయ్య పటేల్ మరియు సోయం అర్జున పీసా కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పేగ పంచాయతీ నుండి 8 గ్రామాల పూజారి పెద్దలు, యూత్ హాజరు కావడం జరిగింది ఈ సమావేశానికి ఆదివాసీ జేఏసీ డివిజన్ కమిటీ సభ్యుల సర్పంచ్ పాయం చంద్రయ్య,మరియు ఆదివాసీ జేఏసీ ప్రచార కార్యదర్శి సోడి.శ్రీను

HOME

“నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకోండి” పయనించే సూర్యుడు నవంబర్ 4,నంద్యాలజిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల పట్టణం, రైతుబజార్ సమీపంలోని నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు నెరవాటి అరుణకుమారి,వినోద్ కుమార్ లు పేర్కొన్నారు.రైతుబజార్ సమీపంలో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు ఉచిత వైద్య

HOME

అవుకు-తాడిపత్రి రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం”

పయనించే సూర్యుడు అక్టోబర్ 28,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న బస్సును ఢీకొన్న లారీ; ఒకరి మృతి, పలువురికి గాయాలు! ​ఉప్పలపాడు (నంద్యాల/అనంతపురం జిల్లా): అవుకు నుండి తాడిపత్రి వెళ్లే ప్రధాన రహదారిపై ఈ రోజు ఉదయం ఉప్పలపాడు ఆర్చ్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.​వేగంగా వచ్చిన ఒక భారీ లారీ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ/ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.​ప్రమాద నష్టం వివరాలు ​మృతులు:

HOME

మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు..

పయనించే సూర్యుడు తేదీ 28 అక్టోబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం లో వడ్డే వీధిలో నివాసం ఉంటున్న వడ్డే వెంకటన్న 60 సంవత్సరాలు, షుగర్ వ్యాధితో ఇతనికి కాలు తీసివేయడం జరిగింది. గతంలో మేస్త్రి గా పనిచేసేవారు. ప్రస్తుతం ఏమి పని చేయలేని స్థితిలో ఉన్న వడ్డే వెంకటన్న కు గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు 2 జతల బట్టలు

Scroll to Top