PS Telugu News
Epaper

HOME

HOME

రాయికల్‌లో చత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి

స్వాభిమాన పోరాట యోధుడి జయంతి వేడుకలు విజయవంతం ధైర్యానికి ప్రతీక… స్వాభిమానానికి చిహ్నం – శివాజీ జయంతి ఉత్సాహభరితం “జై శివాజీ – జై భవాని” నినాదాలతో మార్మోగిన రాయికల్ గ్రామం ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని రాయికల్ గ్రామంలో హిందూ హృదయ సమ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను నేడు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. […]

HOME

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి 10 వేలు జరిమానా..

ఆరు నెలల పాటు లైసెన్స్ రద్దు… రుద్రూర్, ఫిబ్రవరి 19 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి తుక్కి మహేందర్) రుద్రూర్ మండల పరిధిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా, మద్యం సేవించి కారు నడుపుతున్న వ్యక్తి గుమ్మల దేవేందర్, తండ్రి భూమన్న చీమరాజు పల్లి గ్రామం, నందిపేట్ మండల వాసికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న వెల్లడించారు. మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేయగా, మేజిస్ట్రేట్ శేషతల్ప సాయి 10 వేల రూపాయలు

HOME

ఝరి బి గ్రామం లో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం లో ఈరోజు బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ ఝరి బి గ్రామం లో నడుస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఇల్లు కట్టడానికి చాలా మంచి అవకాశం ఇచ్చింది

HOME

బహుజన సమజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో అభ్యర్థుల నామినేషన్ల పర్వం బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు కెవి నరసింహ

{పయనించే సూర్యుడు} {జనవరి 30మక్తల్ } గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మక్తల్ బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో ఆరు వార్డులకు గాను నామినేషన్లు వేయించడం జరిగిందివార్డు నెంబర్ 1 లావణ్యవార్డు నెంబర్ 2 జుట్ల భాగ్యవార్డు నెంబర్ 3 జుట్ల నరేంద్రవార్డు నెంబర్ 9 శ్రీ నందినివార్డు నెంబర్ 10 పద్మవాటి నెంబర్ 12 సురేందర్నామినేషన్లు వేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మొత్తం అసెంబ్లీ కమిటీ

HOME

అమలాపురంలో విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ!

పయ నించే జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ​డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ (APERC) ఆధ్వర్యంలో మంగళవారం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ​ ముఖ్య విశేషాలు:ఈ కార్యక్రమంలో రైతులు, వినియోగదారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని విద్యుత్ చార్జీల పెంపు, మార్పులపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. టీ. గోపాల కృష్ణ, ఎం. జమిలీ, టీ. నాగా భూషణం తదితరులు

Scroll to Top