PS Telugu News
Epaper

HOME

HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తల్లిదండ్రుల సహకారంతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు – మంత్రి ఎన్.ఎండి. ఫరూక్

పయనించే సూర్యుడు డిసెంబర్ 5,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పేటీఎం) కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్ నంద్యాల,పిల్లల బంగారు భవిష్యత్తు కోసం, పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు-తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ పిలుపునిచ్చారు. ఈ రోజు నంద్యాల మండలం, చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “మెగా పేరెంట్స్-టీచర్స్ […]

HOME, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉపాధ్యాయులది విద్యార్థులది గొప్పఅవినావభావ మంత్రి ఆనం

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) బెత్తం దెబ్బలు తీపి గుర్తులుగా మిగిలిపోవాలి దెబ్బలు తిన్న చేతులే. నేడు జాతీయస్థాయిలో సంతకాలు చేస్తున్నాయి ఆనాటి విద్యార్థుల గురుభక్తిని నేటి విద్యార్థులతో పంచుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉపాధ్యాయులది, విద్యార్థులది గొప్ప అవినావభావ అనుబంధం మంత్రి ఆనం ఆనాటి గురువుల బెత్తం దెబ్బలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని, దెబ్బలు తిన్న అరచేతులే నేడు ఉన్నత స్థానాల్లో సంతకాలు చేస్తున్నాయని ఆనాటి సంగతులను,

HOME

దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యజమానిపై చట్టరీత్య చర్య తీసుకోవాలని

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ టి యు సి ఐ నాయకులు జి.అరవింద్ డిమాండ్ చేశారు,,తేదీ:4/12/2025న మాక్లూర్ మండంలోని చిన్నాపూర్ గ్రామాంలో బీడీ కార్మికులతో కలిసి దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీయజమాన్యానికి వ్యతిరేకంగా బీడీ కార్మికలతో పోస్ట్ కార్డ్స్ పై సంతకాలు చేయించి బీడీ కార్మికులతో ఆవిష్కరించడం, జరిగింది ఈ సందర్భంగా,, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి జి. అరవింద్ మాట్లాడుతూ,,దేశాయి

HOME

దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యజమానిపై చట్టరీత్య చర్య తీసుకోవాలని

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ టి యు సి ఐ నాయకులు జి.అరవింద్ డిమాండ్ చేశారు,,తేదీ:4/12/2025న మాక్లూర్ మండంలోని చిన్నాపూర్ గ్రామాంలో బీడీ కార్మికులతో కలిసి దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీయజమాన్యానికి వ్యతిరేకంగా బీడీ కార్మికలతో పోస్ట్ కార్డ్స్ పై సంతకాలు చేయించి బీడీ కార్మికులతో ఆవిష్కరించడం, జరిగింది ఈ సందర్భంగా,, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి జి. అరవింద్ మాట్లాడుతూ,,దేశాయి

HOME

టేకులపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్ పయనించే సూర్యుడు నవంబర్ 29( పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి:ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు “కోరం సురేందర్”అధ్యక్షతనసమావేశాలు.మద్రాస్ తండా గ్రామ పంచాయతీ నందు స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం గ్రామస్థులకు దిషా నిర్దేశం ప్రజా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను, నెరవేర్చిన హామీలపై ప్రజలకు వివరిస్తూ.అత్యధిక స్థానలను గెలుచుకునే విధంగా ప్రజలు చైతన్యంతో పని చేయాలి*రానున్న రోజుల్లో గ్రామాలను మరింత

Scroll to Top