ఖమ్మం బాధితులతో మాట్లాడడానికి రంగంలోకి దిగబోతున్న ..ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లాకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేదల ఇండ్లు కూల్చివేతపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ సీరియస్ నేరుగా బాధితులతో మాట్లాడడానికి రంగంలోకి దిగబోతున్న ..ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఇండ్లు కోల్పోయిన వారికి న్యాయం జరిగే వరకు టీఆర్పీ పోరాడుతుందని స్పష్టం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొంటారు




