PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

3వ ప్రపంచ తెలుగు మహాసభలలో గుత్తెనదీవి

సాయిరామ్ విద్యార్థుల ప్రతిభ.. పయ నించే సూర్యుడు మార్చి 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం కిమ్స్ హాస్పటల్ ఆవరణలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో నిర్వహించిన సీనియర్ పద్యాల పోటీల విభాగంలో గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థిని గంగుల కృష్ణవేణి ప్రథమ స్థానంలో నిలిచి రూ 5 వేల రూపాయల క్యాష్ ప్రైజ్ ను అందుకున్నది. పోతుల ఏంజెల్ వక్తృత్వ పోటీలలో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రూ.1500, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పంచాయతీ సెక్రెటరీని సన్మానించిన బి ఆర్ స్ నాయకులు

పయనించె సూర్యుడు మార్ట్చి 2(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :మండలం బొమ్మనపల్లిగ్రామపంచాయితీ లో ఎంతో నిబద్ధతతో సేవలందించిన సెక్రటరీ ఇటీవల ట్రాన్స్‌ఫర్ అయ్యారు. తమ పదవీకాలంలో గ్రామ అభివృద్ధికి కృషి చేసి, ప్రజల సమస్యలను శ్రద్ధగా పరిష్కరించడంలో విశేష పాత్ర పోషించారు.వారి సేవలను గుర్తిస్తూ, కృతజ్ఞతాభావంతో సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్త బాధ్యతల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.బొమ్మర్ల వరప్రసాద్ గౌడ్ బి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలుగు ప్రపంచ మహా సభలలో ప్రముఖులకు సన్మానం

పయ నించే సూర్యుడు, మార్చి 2, 2026: అమలాపురం అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ కలిదిండి సత్యనారాయణ రాజు మహాసభలకు విచ్చేసిన ప్రముఖ అతిథులను సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు యాళ్ల దొరబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, బీజేపీ సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, ది ఛాంబర్ ఆఫ్ కామర్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దేశ ప్రగతికి సమైక్యంగా పనిచేయాలి..

పయనించే సూర్యుడు మార్చి 2 ముమ్మిడివరం ప్రతినిధి దేశ ప్రగతికి సామాజిక విభేదాలు విడచి సమైక్యంగా పనిచేయాలని, దేశ సమగ్ర అభివృద్ధి కోసం పంచ పరివర్తన కార్యక్రమాలపై పనిచేయాలని,ముమ్మిడివరం అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన సద్భావన సదస్సు కార్యక్రమంలో హాజరైన వడ్డాది వెంకట సుబ్బారావు పిలుపునిచ్చారు. సద్భావన సంయోజక్ విత్తనాల రవితేజ మాట్లాడుతూ హిందూ సమాజం వివిధ కులాలగా మనుగడ సాగిస్తున్నందున వారిలో అందరూ ఒక్కటే అనే భావాన్ని తీసుకొని రావడానికి కృషి చేయాలని ఉద్దేశంతో ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA)లో సత్తా చాటిన కట్ట చరణ్ తేజ.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 02. చండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన కట్ట బిక్షం పద్మ దంపతుల ఏకైక కుమారుడు కట్ట చరణ్ తేజ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) జనవరి 2026 సెషన్‌లో నిర్వహించిన సీఏ (CA) ఫైనల్ పరీక్షా ఫలితాల్లో తన సత్తా చాటాడు. నా విజయం ,నా కృషి, దృఢ సంకల్పం మరియు అచంచలమైన అంకితభావం ఫలితమే. ఈ విజయం నా తల్లిదండ్రులు మరియు మార్గదర్శకుల

Scroll to Top