3వ ప్రపంచ తెలుగు మహాసభలలో గుత్తెనదీవి
సాయిరామ్ విద్యార్థుల ప్రతిభ.. పయ నించే సూర్యుడు మార్చి 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం కిమ్స్ హాస్పటల్ ఆవరణలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో నిర్వహించిన సీనియర్ పద్యాల పోటీల విభాగంలో గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థిని గంగుల కృష్ణవేణి ప్రథమ స్థానంలో నిలిచి రూ 5 వేల రూపాయల క్యాష్ ప్రైజ్ ను అందుకున్నది. పోతుల ఏంజెల్ వక్తృత్వ పోటీలలో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రూ.1500, […]




