PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దాట్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నాయకులు

పయ నించే సూర్యుడు జనవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి కార్యకర్తలు ఈరోజు సంక్రాంతి సందర్భంగా కూటమి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కలసి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ కార్యక్రమమునకు కాట్రేనికోన మమ్మిడివరం రూరల్ ముమ్మిడివరం టౌన్ ఐ పోలవరం తాళ్ళరేవు మండలాల నుంచి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తో కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసినారు అనంతరం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కేంద్ర మంత్రి వర్మను కలిసిన బిజెపి ముఖ్య నేతలు

పయనించే సూర్యుడు జనవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా గెద్దనపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ను భారతీయ జనతా పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు యాళ్ల దొరబాబు, బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఊరు పేరు ఏమో గొప్పగా ఉంటుంది లోపల అభివృద్ధి మాత్రం దిబ్బలా ఉంటుంది

పయనించే సూర్యుడు జనవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎటు చూసినా అభివృద్ధి పనులతో గొప్పగా వెలిగిపోతుందని మాటలతో మభ్యపెట్టి నడిపిస్తున ప్రభుత్వ యంత్రాంగం సూళ్లూరుపేట అని పేరు ‘చెప్పగానే భారతదేశంలోనే ఎంతో గొప్ప టెక్నాలజీతో వెలిగిపోతుందని అందరూ అనుకుంటారు కానీ ఈ మున్సిపాలిటీ పల్లెటూరు కన్న అధ్వానంగా ఉంటుందని అనుకోరు అందుకే ఊరు పేరేమో గొప్పగా ఉంటుంది ఊరు లోపల దిబ్బలాగుంటుంది ఎటు చూసినా కాలవలు ఉండవు రోడ్లు ఉండవు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తాగునీటి సమస్య పరిష్కారం కోసం భైంసా పట్టణానికి 28 కోట్ల నిధుల విడుదల

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. అమృత్ మహోత్సవ్ ద్వారా మహాదేవ్ చెరువు ఆధునికరణకు 2కోట్ల 14 లక్షలు భైంసా పట్టణం లోని కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం యూ ఐ డి. ఎఫ్. పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు నేషనల్ హోసింగ్ బ్యాంక్ కలిపి 28 కోట్ల రూపాయల నిధులు విడుదలైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు.. భైంసా లోని ఎస్. ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. నిర్మల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 16 న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక సదర్మాట్ బ్యారేజీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బుధవారం బ్యారేజీ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్, ప్రారంభోత్సవ వేదిక, భద్రతా ఏర్పాట్లు, బ్యారేజీ గేట్లను పరిశీలించారు.బ్యారేజీ ఆయకట్టు రైతాంగ

Scroll to Top