PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మంత్రి రాకతో గార్లఓడ్డు గ్రామంలో సందడి

మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి రాకతో గార్లఓడ్డు గ్రామంలో సందడి నెలకొంది. పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్: మండల పరిధిలోని గార్లఓడ్డు గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్య లాలు నాయక్, గార్లఓడ్డు గ్రామ సర్పంచ్ భూక్య నర్సి లాలూ దంపతుల కుమారుడు చందూలాల్, సక్కుబాయివివాహ మహోత్సవం సందర్భంగా నూతన వధూవరులను మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ నూతన వస్త్రాలు బహుకరించి ఆశీర్వదించారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పంజాబ్ భూముల సమస్యను పరిష్కరించాలి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి యువ నాయకుడు గైక్వాడ్ సాయినాథ్ ఝరి నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి బి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో పంజాబ్ భూముల సమస్య బాగా పెరిగిపోయింది. పంజాబ్ భూమి అమ్మిన సర్వే నంబర్, మరియు అదే సర్వే నంబర్ లో ఉన్న భూములను లాక్ వేయడం జరిగింది. దయచేసి తాసిల్దార్ , సబ్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ , రెవెన్యూ కలెక్టర్ గారు దీనిపై ఆరా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముధోల్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సన్మానం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి ఇటీవలే ఎన్నుకోబడ్డ ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గానికి బుధవారం మండల బీజేపి నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ముందుగా అధ్యక్షులు సునీల్ జోందలే (ప్రజాపక్షం రిపోర్టర్ ), ఉపాధ్యక్షులు సోన్ కాంబ్లె (తెలంగాణ వెన్నెల వాక్కు)రిపోర్టర్, కార్యదర్శి రమేష్ (ఆంధ్రప్రభ రిపోర్టర్), సంయుక్త కార్యదర్శి శరత్ (పోరు తెలంగాణ రిపోర్టర్) లను సన్మానించిన తధనంతరం సభ్యులైన మురళి గౌడ్(ప్రజాదర్బార్ రిపోర్టర్), మల్లేష్ (ప్రజాదర్బార్ రిపోర్టర్)జాదవ్ నాగేష్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

భారతీయ సమాజ్ సేవ సమితి మాదిగ వాడాలా ముంబై పయనించే సూరుడు ఏప్రిల్ 15 భారత రాజ్యాంగ నిర్మత డా బి ఆర్ అంబేద్కర్ 135 వా జయంతి సందర్భంగా ముంబై వడల లో భారతీయ సమాజ్ సేవ సమితి. ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి వచ్చిన రాగంటి సత్యం మాదిగ అన్నగారు ఆల్ ఇండియా ఎమ్మార్పీఎస్ రాగంటి సత్యం మాదిగ . ఆధ్వర్యంలో శంకర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఐ కె పీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభంఎర్గట్ల

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ 15 4 20 26 నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఎర్గట్ల మండలంలోని తోర్తి, నాగేంద్ర నగర్ గుమ్మిర్యాల్ ర్యాల, గ్రామ ల లో బుధవారం ఐ కే పీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా తొర్తి గ్రామ సర్పంచ్ కౌడ భూమేశ్వర్ మాట్లాడుతూ రైతులు తమ పంటను తప్పనిసరిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎఫ్‌సీఐ కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోవాలని సూచించారు. బయట

Scroll to Top