PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిద్ధారం గ్రామ ఆదివాసిగిరిజనుల పోడు సమస్యను వెంటనే పరిష్కరించాలి.

ఐటీడీఏ పీవో కి వినతి పత్రం ఇచ్చిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి. వెంటనే చర్యలు చేపడతామని చెప్పిన పిఓ పయనించె సూర్యుడు ఫిబ్రవరి 24(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: మండలం సిద్ధారం గ్రామంలో గత కొన్ని దశాబ్దాలుగా పోడు భూమి సాగుచేసుకుని జీవనం కొనసాగిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చి మరి కొంత మందికి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వారు ఎంతో కాలం నుండి పంటలు వేసుకొని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం సిగ్గుచేటు

పయనించు సూర్యుడు ఫిబ్రవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ బిజెపి జిల్లా అద్యక్షులు అడబాల మండపేటలో మహిళా మోర్చ ఆద్వర్యంలో యల్లాన శకుంతల అద్యక్షతన మున్సిపల్ ఆపీస్ నుండి కపిలేశ్వరపురం రోడ్లో ర్యాలీ నిర్వహించారు ఈకార్యక్రమానికి జిల్లా అద్యక్షులు అడబాల సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సబ్యులు పాలూరి సత్యానందం పాల్గొని మాట్లాడుతూ దేశరాజధాని డిల్లీలో భారత్ మండపం వేదికగా ఏఐ సమ్మిట్ సమావేశంలో రాహుల్ గాంధీ సూచనలతో యూత్ కాంగ్రెస్ నాయకులు చొక్కాలువిప్పి వీరంగం చేసినవారు పాస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పల్లె ప్రగతిలో సర్పంచులు పాత్ర కీలకం

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వర్ణ భారత్ ట్రస్టులో నిర్వహిస్తున్న నూతన సర్పంచ్ ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ముచ్చింతల్ గ్రామ పరిధిలో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్టులో నిర్వహిస్తున్న నూతనంగా ఎన్నికైన రంగారెడ్డి జిల్లా సర్పంచ్ ల శిక్షణ కార్యక్రమానికి షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇంటర్ పరీక్షల నెపధ్యంలో 16వ వార్డు పరిధి కళాశాలను పరిశీలించిన కౌన్సలర్ ఉల్లింగ విజయలక్ష్మీ

వార్డు పరిధిలోని ప్రభుత్వ పాఠశాల,అంగన్ వాడి కేంద్రంలో పరిశుభ్రత,మోళిక వసతులపై కౌన్సలర్ మున్సిపల్ అధికారులకు తగిన ఆదేశాలు పయనించె సూర్యుడు ఫిబ్రవరి 24(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు :తెలంగాణ రాష్టంలో ఇంటర్ విధ్యార్ధుల పరిక్షలు ప్రారంభం అవుతున్న నేపధ్యంలోవార్డు పరిధిలోని పరీక్ష సెంటర్ *ప్రభుత్వ కళాశాలను పరిశీలించిఅదే వార్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాల,అంగన్ వాడీ కేంద్రంనుపరిశీలించి,పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పన పై తక్షణమే పనులు ఫ్రారంభించాలనిస్ధానిక వార్డుఅధికారులనుఆదేశించి,వార్డులో నిర్మాణం జరుగుతున్న *నూతన సిసిరోడ్డునుపరిశీలించిన 16వ వార్డు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మన్ కీ బాత్ క్విజ్ లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతుల ప్రధానం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 24 డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండల పరిధిలో 23/ ఫిబ్రవరి /2026 న ముమ్మిడివరం మండల టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ క్విజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమం ప్రారంభంలో స్వాగత ప్రసంగం నిర్వహించబడింది. దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ దేశ ప్రజలకు ప్రేరణ నిచ్చే కార్యక్రమమని, దేశ

Scroll to Top