PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం ఎక్స్ లెంట్ పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం.

పయనించే సూర్యుడు,అశ్వాపురం, డిసెంబర్ 7: హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగితే తన అజాగ్రత్త వల్ల కుటుంబం రోడ్డున పడుతుంది అంటే ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి రోడ్డు నియమాలను తప్పక పాటించాలని ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉండాలి అని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉమర్ ఫారూఖ్ అన్నారు.జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు – 2026 సందర్భంగా ఆర్టిఏ భద్రాచలం యూనిట్ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం అశ్వాపురంలోని ఎక్స్ లెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్మశానవాటికకు దారి కోసం అశ్వాపురం తహసిల్దార్ కు వినతిపత్రం

…వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 7: అశ్వాపురం గ్రామపంచాయతీ లో గల చింతల చెరువు కు దగ్గర లోని స్మశాన వాటికకు దారి ని కేటాయించాలి అని తహసిల్దార్ మణిదర్ కి అశ్వాపురం సర్పంచ్ బానోతు సదర్ లాల్ వినతి పత్రం సమర్పించారు.అశ్వాపురం ఎస్.సి కాలనీలో కాని కాలవబజార్ లో కానీ ఎవరైనా చనిపోతే పెళ్లిళ్లు,ఫంక్షన్లు పండగల సమయంలో కూడా ఇండ్ల మధ్య నుంచి మృతదేహాలను తీసుకుని వెళ్లాల్సిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందజేస్తున్న ఏలూరు కేశవ చౌదరి

పయనించే సూర్యుడు జనవరి 7( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ముద్రించిన రీ–సర్వే ప్రాజెక్టు పట్టాదారు పాసుపుస్తకాలను, నెల్లూరు జిల్లా కలెక్టరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి, సూచనల మేరకు బుధవారం నాగులవెల్లటూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో చేజర్ల మండల తహశీల్దారు, ఆర్ మస్తానయ్య అధ్యక్షతన మండల రెవెన్యూ ఇన్ స్పెక్టరు ల స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కేశవ చౌదరి చేతుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో వెనక్కి వెళ్ళింది

పయనించే సూర్యుడు జనవరి 7 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట పేరుకే మున్సిపాలిటీ కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ముఖచిత్రం పంచాయతీ లాగా మారిపోయింది అనీ సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ తెలిపారు,సూళ్లూరుపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేట మున్సిపాలిటీ అయినా మొదటిలో పేటలో అభివృద్ధి మొదలైంది , వీధులు, వీధి రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, డ్రైనేజీ కాలవలు C

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసాలో బుధవారం– ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. ప్రతీ ఫిర్యాదు పై తక్షణ స్పందన పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్, బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 11 మంది ఆర్జిదారుల ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి

Scroll to Top