PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లెల్ల ఎక్స్ రోడ్ వద్ద దుబ్బాక రజిత రమేష్ ప్రచారం సందడి – బ్యాలెట్ నెంబర్ 3 బ్యాట్ గుర్తుకు ప్రజల మద్దతు

పయనించే సూర్యుడు, డిసెంబర్ 12( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) చెరుకుపల్లి రాకేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జిల్లెల్ల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దుబ్బాక రజిత రమేష్ ప్రచారం భారీ ఎత్తున కొనసాగుతోంది.బ్యాలెట్ నెంబర్ 3 – బ్యాట్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ రజిత రమేష్ నిర్వహించిన ప్రచారానికి ఈరోజు జిల్లాల ఎక్స్ రోడ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.ప్రజాసంచారం సందడిగా మారిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మగ్గంవర్క్ తో మహిళలకు చేయూత పిడి

” పయనించే సూర్యుడు డిసెంబర్ 11 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు మగ్గం వర్క్ . ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వర్క్ ఎంతగానో దోహదపడతాయని డిఆర్ డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజకుమారి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన చేజర్ల వెలుగు కార్యాలయం లో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ యస్ఇటిఐ గ్రామీణస్వయం ఉపాధి శిక్షణ సంస్థ వెంకటాచలం నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఈ శిక్షణ ను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హిందూ స్మశాన వాటికు మరమ్మత్తులు

పయనించే సూర్యుడు డిసెంబర్11 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంటిడిపి రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు , టిడిపి మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు చొరవతో సొంత నిధులతో హిందు స్మశాన వాటికు మరమ్మత్తులు చేయించారు. ఏళ్ల తరబడి కంపచెట్లతో పిచ్చి మొక్కలతో ఉన్న స్మశాన వాటికకు చప్పిడి సోదరులు మరమ్మతులు చేయించడం వలన సుండుపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, జగదీష్ స్వామి టిడిపి నాయకులు చంద్రశేఖర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గురిగింజకుంట నరసమ్మ దశదిన కార్యక్రమంలో గుట్ట బాబు

పయనించే సూర్యుడు డిసెంబర్11 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం గురువారం రామాపురం మండలం రాచపల్లి గ్రామం బీదవాండ్లపల్లికి చెందిన గురిగింజ కుంట బసినాయుడు గారి ధర్మపత్ని అయిన *గురిగింజ కుంట నరసమ్మ చిత్రపటానికి** నివాళులర్పించి టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ &కోడూరు అబ్జర్వర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా గురిగింజకుంట భాస్కర్ నాయుడు, కోటికే సుబ్బరామప్ప నాయుడు, గాండ్లపెంట మండల కన్వీనర్ వై

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

కళ్లకు గంతలు కట్టి పరీక్ష రాసిన విద్యార్థిని!రహస్యం సాక్షాత్కారం

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రస్తుత కాలంలో పరీక్ష రాయడానికే విద్యార్థులు ఎంతో కష్టపడుతుంటారు. అలాంటిది కళ్లకు గంతలు కట్టుకుని పరీక్ష రాయడం అంటే మాటలు కాదు. అయితే కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఒక విద్యార్థిని అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బళ్లారిలోని కురవల్లి తిమ్మప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న హిమబిందు అనే విద్యార్థిని సోషల్ సైన్స్ పరీక్షను కళ్లకు గంతలు కట్టుకుని రాసి వార్తల్లో నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన

Scroll to Top