PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆధ్యాత్మిక సేవాసమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

పయనించే సూర్యుడు, అక్టోబర్ 02 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఇరవైండి రోడ్లో ఆధ్యాత్మిక సేవాసమితి వారి ఆధ్వర్యంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన అమ్మవారి మండపం వద్ద ప్రతిరోజు అమ్మవారు వివిధ అవతారములలో భక్తులకు దర్శనమిస్తున్నారు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా తొమ్మిది రోజులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక సేవా సమితి వారు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చివరి రోజు విజయదశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శమివ్వనున్నారు. విజయదశమి తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద పండుగ. ఉత్తర భారతంలో కూడా దుర్గా పూజ పేరుతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మండల నాయకులు…

రుద్రూర్, అక్టోబర్ 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : దసరా పండుగను పురస్కరించుకొని రుద్రూర్ మండల నాయకులు బాన్సువాడలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నారోజి గంగరాం, సొసైటీ చైర్మన్ బద్దం సంజీవ్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, కాంగ్రెస్ పార్టీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామ ప్రజలకు సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు

(సూర్యుడు అక్టోబర్ 1 రాజేష్) ఈరోజు ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో సద్దుల బతుకమ్మ ముస్తాబు చేస్తూ బతుకమ్మ విగ్రహానికి పెయింటింగ్ వేసి సంబరాలకు ముస్తాబు చేయడం జరిగింది. ఇట్టి పెయింటింగ్ ను మాజీ పాలకవర్గం సభ్యులు శ్రీమతి శ్రీ బ్యాగరి రాములమ్మ భర్త లచ్చయ్య గారి ఆధ్వర్యంలో పెయింటింగ్ వేయించడం జరిగింది. ఈసారి చెరువులు అలుకులు పొందుతున్న సందర్భంగా ఈరోజు జరిగే సద్దుల బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే దైవా సమేతంగా భావించే రాష్ట్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణా ఆదివాసీ సమాజానికి సంపూర్ణ మద్దతు:ఆదివాసీపార్టీ

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 01 తెలంగాణ ఆదివాసీ సమాజానికి భారత్ ఆదివాసీపార్టీ నుండి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని భారత్ ఆదివాసీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు అన్నారు.1976లో భారతదేశం ఎమర్జెన్సీలో ఉండగా పార్లమెంట్ లో ఎటువంటి తీర్మానం లేకుండా మైదానవాసులైనా లంబాడీలు గిరిజన జాబితాలోకి చేర్చడంతో గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ని మొత్తం ఉపయోగించుకోవడమే కాకుండా,లంబడీలు ఉండే రాష్ట్రాలనుండి వలసలు పెరిగి తెలంగాణాలో ఆదివాసీలు(9

Scroll to Top