PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పంట నమోదు పకడ్బందీగా నిర్వహించండి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) పంట నమోదు,ఫార్మర్ రిజిస్ట్రేషన్ పకడ్బందీగా నిర్వహించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆదేశించారు.నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం,వ్యవసాయ శాఖ ఆదేశానుసారం వ్యవసాయ విస్తరణ అధికారులు వాలంటీర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా మండలంలోని సిద్దూర్ , గ్రామంలో మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ నిర్వహించి, పనులను ప్రారంభించారు.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, విద్యా రంగం మరియు మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు..ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్ , వార్డ్ సభ్యులు, మరియు, ఏపీవో, ఎంపీ ఓ,మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్ లకు సన్మానం

షాద్ నగర్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో ఘన సన్మానం ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నగర్ మున్సిపల్ ఎన్నికలలో గెలుపొంది చైర్మన్ గా ఎన్నికైన అగ్గునూరు బసవేశ్వర్,వైస్ చైర్మన్ అందే మోహన్, కౌన్సిలర్ గౌస్ లను షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ షాద్ నగర్ తాలూకా ఆధ్వర్యంలో తాలూకా జేఏసీ చైర్మన్ ఎం జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టీడీపీ సీనియర్ నాయకుడు నిరంజనరావు మృతి

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేను కోన మండలం కుండలేశ్వరా నికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు గంగుమళ్ళ నిరంజనరావు(78) ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆ యనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, టీడీపీ రాష్ట్ర కార్య దర్శి నాగిడి నాగేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు చెల్లి సురేష్, నడింపల్లి సుబ్బరాజు, సర్పంచ్ గోకరకొండ వీరవెంకటగౌరీ సుబ్బలక్ష్మి, పి ఎస్ ఎన్ రాజు (విలేకరి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లైన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష భయం నివారణపై అవగాహన

మానసిక ధైర్యం పెంపొందించే కార్యక్రమం లయన్స్ క్లబ్ అఫ్ ఇంటర్నేషనల్ ప్రాంతీయ అధ్యక్షులు సాతులూరి సత్యనారాయణ పయనించె సూర్యుడు ఫిబ్రవరి 23(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనుబంధంగా పనిచేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ టేకులపల్లి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష భయం నివారణపై అవగాహన మరియు ప్రేరణాత్మక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మణుగూరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్

Scroll to Top