PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పిడిఎస్ యు స్థాపకులు కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయ సాధనకై పోరాడుదాం

{పయనించే సూర్యుడు} ఏప్రిల్ 15 నారాయణపేట యువ మేధావి పిడిఎస్ యు స్థాపకులు కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయ సాధనకై పోరాడుదాం అన్ని పిడిఎస్ యు మాజీ జిల్లా అధ్యక్షుడు , రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సాయికుమార్ అన్నారు.నారాయణపేట జిల్లా కేంద్రంలో ,భగత్ సింగ్ నగర్ భగత్ సింగ్ భవన్ లో కామ్రేడ్ జార్జి రెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ లెజెండరీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జగజీవన్ రామ్ కాలనీ పక్షనాఅంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 15మక్తల్ } మంగళవారం ఉదయం మక్తల్ బాబు జగజీవన్ కాలనీ లో అంబేద్కర్. 135వ జయంతి కార్యక్రమమును బాబు జగజీవన్ రామ్ కాలనీ పక్షనా ఘనంగా నిర్వహించడం జరిగినది. అంబేద్కర్ కొందరివాడు కాదు. అందరివాడు. భారత రాజ్యాంగ అమలులోకి రాకన్నాముందు అందరికి సమాన్నావకాశం ఉండేదికాదు. రాజ్యాంగ వచ్చినతర్వాత మతాము, కులము, లింగము తో సంబంధము లేకుండా అందరికి సమానంగా గౌరవంగ జీవించే అవకాశం కల్పించినడు అని అనేక మంది నాయకులు అన్నారు కార్యక్రమములో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజ్యాంగబద్ధంగా నడుచుకుందాం అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం తపస్ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు నరసింహ

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 15మక్తల్ } భారతదేశానికి మూల గ్రంథం రాజ్యాంగం అని ఇట్టి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ నడుచుకోటం ద్వారా అంబేద్కర్ ఆశయాలు కొనసాగించుటకు కృషి చేద్దామని తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి షేర్ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు నరసింహ కోరారు.కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి నాగార్జున రెడ్డి, తపస్ రాష్ట్ర నాయకులు గుంపు బాలరాజ్, ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రభాకర్, పతాంజలి యోగ జిల్లా కన్వీనర్ సురేష్ కుమార్,జిల్లా కోశాధికారి కిషోర్ కుమార్, జిల్లా నాయకులు సీతారాములు,తిరుపతయ్య,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్‌లో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు: మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు

{పయనించే సూర్యుడు }{ఏప్రిల్ 15మక్తల్ } మక్తల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలను మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.గూడెం శ్రీనివాసులు జిల్లా అధ్యక్షులుఅంబేడ్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదు, ఆయన యావత్ భారతదేశానికి గర్వకారణం. ఆయన అందించిన రాజ్యాంగ ఫలాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించి సామూహిక సహంపంక్తి భోజన కార్యక్రమం నిర్వహించి డా,,బి ఆర్ అంబేద్కర్ యువజన సంఘం .

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్15మక్తల్ } భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి కార్యక్రమం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కర్రెమ్ కురుమయ్య అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హాజరైన ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది.విశిష్ట అతిథులుగా హాజరైనటువంటి. ఎల్ రాములు

Scroll to Top