PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పోచారం…

రుద్రూర్, ఫిబ్రవరి 23 (పయనించే సూర్యుడు మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం (ఆర్) గ్రామానికి సంబందించిన మోడల్ స్కూల్, కళాశాల అదనపు తరగతి గదుల కోసం 50 లక్షల రూపాయలు, మెయిన్ రోడ్డు నుండి మోడల్ స్కూల్ వరకు సిసి రోడ్డు కొరకు 21 లక్షల రూపాయలు, గర్ల్స్ హాస్టల్ మరమ్మత్తుల కొరకు 33 లక్షల రూపాయలు, గ్రామానికి సంబందించిన సంస్కార్ ప్రహరీ కొరకు 45 లక్షల రూపాయలు మొత్తం ఒక్క కోటి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

న్యాయవాది మహిళ పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి…

పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయవాదుల ధర్నా… రుద్రూర్, ఫిబ్రవరి 23 (పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్ సి కాలనీలో ఆదివారం ఓ నలుగురు వ్యక్తులు అకారణంగా ఓ వ్యక్తి పై దాడి చేస్తున్నప్పుడు ఆ సంఘటన చూసిన మహిళా న్యాయవాది వారు చేస్తున్న దాడిని ప్రశ్నించగా, ఆమె న్యాయవాది అని తెలిసి కూడా మరో వర్గానికి చెందిన వ్యక్తులు మహిళ న్యాయవాదిపై అసభ్యకరమైన పదజాలలతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని, ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా ముగిసిన ఇలేగాం జాతర ఉత్సవాలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి ఆలయం లో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ భైంసా మండలం లోని ఇలేగాం గ్రామం లో సోమవారం బాపూజీ మహారాజ్ జాతర ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. అది, సోమవారాల్లో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి. జాతర కు మహారాష్ట్ర తో పాటు పరిసర గ్రామాల నుండి భక్తులు తరలి వచ్చారు. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ బాపూజీ మహారాజ్ ఆలయం లో పూజలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముమ్మిడివరం నియోజవర్గం గౌడ సంఘం ప్రమాణ స్వీకారం మహోత్సవం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 23 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ప్రమాణ స్వీకారం మైపాల చెరువు సెంటర్లో గల రాజులపూడి సూరిబాబు కృష్ణ నివాసం గ్రౌండ్లో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజులపూడి భీముడు మిద్దె పట్టాలి రామ్ దాసరి ప్రసాద్ హాజరైనారు నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు మట్ట సత్తిబాబు సలహాదారుడు మట్ట మాధవ్ అధ్యక్షురాలు దాసరి జగదీశ్వరి ఉపాధ్యక్షుడు మట్ట సత్యనారాయణ నిచ్చిన గొల్ల కృష్ణారావు

ఆంధ్రప్రదేశ్

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి ఫిబ్రవరి 23, 2026: భారతమండపం లో నిర్వహించిన ఏఐ సమ్మిట్ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అల్లర్లు సృష్టించిన ఘటనను ఖండిస్తూ, అమలాపురం గడియారస్థంభ సెంటర్ వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు గాణాల కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన

Scroll to Top