PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మునుగోడు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కలిసిన : కాంగ్రెస్ శ్రేణులు.

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 02. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు..నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తమ ప్రియతమ నాయకుడు రాజగోపాల్ రెడ్డిని,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు కురుపాటి గణేష్, యువజన నాయకులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ కార్మికులకు రెండు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి.

{పయనించే సూర్యుడు} {మార్చ్ 3 మక్తల్} ఈరోజు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రి. నెం -H -96 (TUCI అనుబంధ) మక్తల్ కమిటీ ఆధ్వర్యంలో రెండు నెలల పెండింగ్ వేతనాలు మరియు నాలుగు నెలల పిఎఫ్ పెండింగ్ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రగతిల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొలిమిరాములు అధ్యక్షత వహించగా టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సబ్సిడీ వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 02. మునుగోడు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గార్ల తో కలిసి సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులకు సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేశారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు… నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం లోని మునుగోడు చండూరు నాంపల్లి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మునుగోడు లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మేం చిన్ననాడు చదువుకునేటప్పుడు బడిలో కులాల గురించి తెలియదు అన్ని కులాల వాళ్ళం ఒకే బడిలో చదువుకునేవాళ్ళం మళ్లీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో కులాలకు అతీతంగా అందరూ కలిసి చదువుకోవచ్చు దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పథకాన్ని తీసుకొచ్చింది ఈ స్కూళ్లు పూర్తయిన తర్వాత దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపే చూస్తోంది *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు మునుగోడు లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 02. చండూరు మండలం కస్తాల గ్రామంలో గత కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన క్రీ..శే. గంటెకంపు యాదమ్మ గారి కుటుంబాన్ని కస్తాల కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ ఆధ్వర్యంలో యాదమ్మ గారి కుటుంబని పరామర్శించి వారియొక్క కుటుంబానికి ఆర్ధిక సహాయంగా సినియర్ కాంగ్రెస్ నాయకులు నాతల విష్ణు వర్ధన్ రెడ్డి 5000/- రూపాయలు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు కలిమికొండ మలేష్ 6000/- నల్గొండ జిల్లా సేవా దళ్ అధ్యక్షులు

Scroll to Top