PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పర్యావరణ అనుమతులకు సంపూర్ణ మద్దతు తెలుపండి

{ పయనించే సూర్యుడు} {జనవరి7 మక్తల్ } మక్తల్ – నారాయణ పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టుటకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కేంద్ర పర్యావరణ అనుమతుల కోసం ఈ నెల 8 తేదీన దామరగిద్ద తండా లో చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణ లో జిల్లా వాసులందరూ పాల్గొని పార్టీలకు అతీతంగా పర్యావరణానికి ఎలాంటి నష్టం లేదు కావున వెంటనే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేయాలని ప్రతి ఒక్కరు తమ అభిప్రాయం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సతైమ్మతల్లి అమ్మ వారి దర్శించుకున్నవాడపల్లి దేవస్థానం చైర్మన్ కృష్ణరాజు

పయనించే సూర్యుడు జనవరి 6 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సత్తమ్మ తల్లి అమ్మ వారి ని వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకట కృష్ణరాజు శ్రీ సతైమ్మతల్లి దర్శించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు సత్కరించి అ మ్మవారి చిత్రపటం అందజేశారు ఈ కార్యక్రమంలో గొల్ల కోటి దొరబాబు, గాలి దేవర బుల్లి సుంకర శ్రీనివాస్ ,గుమ్మల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థుల ఆనందాలతో ఫ్లెమింగో ఫెస్టివల్ ఆహ్వాన ర్యాలీ

పయనించే సూర్యుడు జనవరి 6( సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ల నుండి ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీ ఎమ్మెల్యే చేతుల మీదుగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఫ్లెమింగో ఫెస్టివల్ కమిటీ సభ్యుల మధ్యలో విద్యార్థుల ఆనందాలతో పట్టణ వీధుల గుండా ఫ్లెమింగో ఆహ్వానం ఆహ్వానం అంటూ బజార్ వీధుల గుండా సందడితో ఫ్లెమింగో జెండాలు పట్టుకొని పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు ఈ పండగ గురించి ఒక తండ్రి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అందరం కలిసికట్టుగా పని చేద్దాం… భీంగల్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురేద్దాం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్, బి ఆర్ ఎస్ దే..ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే అర్హత ఒక్క BRS బి ఆర్ ఎస్ కే ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గడిచిన 10 ఏండ్లలో భీంగల్ ను అభివృద్ధి చేసిన ఘనత బి ఆర్ ఎస్ దే అని రాబోయే మున్సిపాలిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట

అశ్వాపురం పంచాయతీ పరిధిలోని చవిటిగూడెంలో విద్యుత్ శాఖ ఏ డి కి 20 స్తంభాల కోసం సర్పంచ్ సదర్ లాల్ వినతి పయనించే సూర్యుడు,అశ్వాపురం,డిసెంబర్6: ఈరోజు అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చవిటిగూడెంలో జరిగిన క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మణుగూరు డివిజనల్ విద్యుత్ శాఖ ఏ.డి కి సర్పంచ్ బానోత్ సదర్ లాల్ 20 నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి అని మెమోరాండంతో ఏ.డి

Scroll to Top