50 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణానికి భూమి పూజ చేసిన మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్
{పయనించే సూర్యుడు} {ఏప్రిల్14 మాగనూరు } మాగనూరు మండలం తాళంకేరి మరియు నేరడగం దొడ్డి.మధ్యన ఉన్న బ్రిడ్జి భూమి పూజ మంత్రి వాకిటి శ్రీహరి.ఆదేశానుసారం 50 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది కర్ణాటక చివర్లో ఉన్న గ్రామాలను మంత్రి. బ్రిడ్జి నిర్మిస్తున్నందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నాయకులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా మంత్రి వాకిటి శ్రీహరి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. ఇంటి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ […]




