PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

50 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణానికి భూమి పూజ చేసిన మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్14 మాగనూరు } మాగనూరు మండలం తాళంకేరి మరియు నేరడగం దొడ్డి.మధ్యన ఉన్న బ్రిడ్జి భూమి పూజ మంత్రి వాకిటి శ్రీహరి.ఆదేశానుసారం 50 లక్షల రూపాయలతో వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది కర్ణాటక చివర్లో ఉన్న గ్రామాలను మంత్రి. బ్రిడ్జి నిర్మిస్తున్నందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నాయకులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా మంత్రి వాకిటి శ్రీహరి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. ఇంటి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో “నారీ శక్తి వందన్ సమ్మేళన్” కార్యక్రమం

పయనించు సూర్యుడు ఏప్రిల్ 13 ముమ్మిడివరం గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో “నారీ శక్తి వందన్ సమ్మేళన్” కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో వీక్షించడం జరిగింది. విజ్ఞాన్ భవన్ కేంద్రంగా న్యూఢిల్లీ లో గౌరవ ప్రధానమంత్రి వర్యులచే ప్రారంభించిన కార్యక్రమంలో మహిళా సాధికారతే ద్యేయంగా, మహిళాభ్యున్నతికి పెద్ద పీట వేస్తూ, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు & అత్యధిక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చెయ్యేరు గ్రామ పంచాయతీఆకశ్మిక సందర్శన ఎంపీడీ ఓ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు గ్రామ పంచాయతీ స్వర్ణ గ్రామ సచివాలయం 1&2 లను ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆకశ్మిక సందర్శన చేశారు. చేశారు. ఆయా స్వర్ణ గ్రామ సచివాలయం సిబ్బంది ఆన్లైన్ హాజరు వివరాలను నిశితంగా పరిశీలించారు.కొంతమంది సిబ్బంది నిర్నీత సమయంలో హాజరు వేయకపోవడం & ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడన్ని తీవ్రంగా పరిగణించారు . విధిగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామ పంచాయతీ లో రోడ్ సేఫ్టీ గ్రామ సభ నిర్వహణ

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 13, అశ్వాపురం: సోమవారం నాడు అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు రవాణా భద్రతపై గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్ళూరి ప్రకాష్ రావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని విద్యార్థి దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని మన చుట్టూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కుండలేశ్వరంలో పుష్కర పనులకు శంకుస్థాపన

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కాట్రేనికోన పయనించు సూర్యుడు ఏప్రిల్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులకు మెరుగైన వసతి, దర్శన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయాల అభివృద్ధి చేపడుతున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తెలిపారు. కాట్రేనికోన మండల పరిధిలో దక్షిణ కాశీగా పేరుపొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో నిర్మించనున్న వసతి భవనం భక్తులకు విశేష ప్రయోజనం కలిగిస్తుందని

Scroll to Top