PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పనిసరి ధరించాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ముప్కాల్ మండల కేంద్రంలో ఎస్ఐ కె.కిరణ్ పాల్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం సరైంది కాదన్నారు. ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదంలో కుటుంబ యజమాని మృతి చెందితే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా అన్నారు. అందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి బయటకు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆలమూరు భట్టీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు

వైభవంగా స్వామి వారి అన్నాభిషేకం జనం న్యూస్, జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం ఆలమూరులో అత్యంత పురాతనమైన, దక్షిణ భారతదేశంలో ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందిన విక్రమభట్టీశ్వరస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ధనుర్మాసం ఆరుద్ర దర్శనం సందర్భంగా నిర్వహిస్తున్న అన్నాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారుకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ మక్తల్ అసెంబ్లీ కమిటీ

{ పయనించే సూర్యుడు }న్యూస్ జనవరి 6 మక్తల్ } సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు పాల్గొనడం జరిగింది అందులో భాగంగా బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అసెంబ్లీ కమిటీ పాల్గొనడం జరిగింది పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బహుజన సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నాయకులు మాట్లాడుతూ మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 16 వార్డులకు సంబంధించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జనసేన ‘కాఫీ విత్ కార్యకర్త’ కార్యక్రమంలో పాత్రికేయుల సమస్యలపై గళమెత్తిన జర్నలిస్టు పవన్

పయనించే సూర్యుడు జనవరి 5 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘కాఫీ విత్ కార్యకర్త’ కార్యక్రమంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను నంద్యాల జర్నలిస్టు పవన్ జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్కింగ్ జర్నలిస్టులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా భద్రత, జీవనోపాధి, నివాస సమస్యలు వారిని వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆలమూరు భట్టీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు

వైభవంగా స్వామి వారి అన్నాభిషేకం పయనించే సూర్యుడు, జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం ఆలమూరులో అత్యంత పురాతనమైన, దక్షిణ భారతదేశంలో ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందిన విక్రమభట్టీశ్వరస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ధనుర్మాసం ఆరుద్ర దర్శనం సందర్భంగా నిర్వహిస్తున్న అన్నాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారుకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Scroll to Top