PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ, ఏ ఎన్ ఎం మరియు ఆశా కార్యకర్తల సమావేశం

అధ్యక్షత వహించిన సర్పంచ్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 5: ఈ రోజు అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన అశ్వాపురం పంచాయతీ పరిధి లోని అంగన్వాడీ టీచర్స్, ఏ ఎన్ ఎం మరియు ఆశ వర్కర్ ల సాధారణ సమావేశం జరిగింది. అశ్వాపురం గ్రామపంచాయతీ లో వారి యొక్క సమస్యలు తెలుపమని కోరగా అంగన్వాడి స్కూల్స్ మరియు హెల్త్ సబ్ సెంటర్స్ కి సంబంధించి శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలను […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

త్యాగమూర్తుల త్యాగాలను గుర్తిస్తున్న కూటమి ప్రభుత్వం కంకటాల రాముo

ప్రయనించే సూర్యుడు జనవరి ఐదు ముమ్మిడివరం ప్రతినిధి] అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనటానికి విచ్చేసిన రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు వారి ని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆర్యవైశ్య కులదైవమైన వాసవి మాత జన్మస్థలమైన పెనుగొండను వాసవి పెనుగొండ గా మార్చడం అంతేకాకుండా రాష్ట్ర రాజధాని అమరావతిలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగన్వాడి కేంద్రంలో సామూహిక సీమంతాలు..

రుద్రూర్, జనవరి 5 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ 1,3,5 లో సోమవారం గర్భిణి బాలింతలకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రసన్న కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు హాజరయ్యారు. అనంతరం సర్పంచ్ ఇందూర్ సునీత, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పన్నులతోనే పట్టణాభివృద్ధి–పన్నులు సకాలంలో చెల్లించాలి– – మున్సిపల్ రెవెన్యూ అధికారి వెంకటరెడ్డి-

పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న. నంద్యాల పట్టణ అభివృద్ధికి ప్రతి పౌరుడు పన్నులు సమయానికి చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, నీటి కుళాయి పన్నులు సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.పట్టణంలో మొత్తం 50,038 అసెస్మెంట్లు ఉండగా, వాటికి రూ.35 కోట్ల 29 లక్షల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగుళాంబ గద్వాల్ పోలీస్ సైబర్ బాధితులకు ఊరట..

పయనించే సూర్యుడు తేదీ 4 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న. : 2.46 లక్షలు రికవరీ చేసిన గద్వాల్ పోలీసులు సత్వర చర్యతో నమ్మకం పెంచిన పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు జోగుళాంబ గద్వాల్ జిల్లాలో సైబర్ మోసాలకు గురైన బాధితులకు పోలీసులు అందించిన సత్వర సహాయం పెద్ద ఉపశమనంగా మారింది. కోర్టుల ఆదేశాలు, బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో మొత్తం రూ.2.46 లక్షలు రికవరీ చేసి బాధితులకు రిఫండ్ చేయడం

Scroll to Top