PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యుత్ ఉద్యోగులను ముందస్తు అదుపులోకి తీసుకున్న ఏన్కూర్ పోలీసులు.

పాల్వంచ కేటీపీఎస్ దగ్గర విద్యుత్ ఉద్యోగులు ధర్నా. పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్, గత కొంతకాలంగా విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్హతను బట్టి ఆర్టీషన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, అన్ని అర్హతలు ఉండి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయాలని తదితరు డిమాండ్లతో సమ్మె చేస్తున్న విద్యుత్ ఉద్యోగులను పాల్వంచలో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనకుండా ఏన్కూరు ఎస్సై సంధ్య వాహనాలు తనిఖీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే – ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ, అణగారిన వర్గాల విద్యా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీశాలి మహాత్మా జ్యోతిరావు పూలే అని ముమ్మిడివరం నియోజవర్గ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కొనియాడారు శనివారం “సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన చైర్ పర్సన్ బోదిరే గంగమణి స్వామి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో పురపాలక కార్యాలయం నందు పట్టణంలో మంజూరైన 20 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. అనారోగ్యానికి గురై సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి చెక్కులు మంజూరు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. పట్టణంలో వివిధ వార్డ్ కు చెందిన 20 మంది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జ్యోతిరావు పూలే ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుదాం: డాక్టర్ పినిపే శ్రీకాంత్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని, నేడు అమలాపురం నియోజకవర్గ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.అమలాపురం గోకులే సెంటర్ పార్కు వద్ద ఉన్న పూలే విగ్రహానికి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే వైఎస్సార్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కూకట్పల్లి జనసేన ఇంచార్జ్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ను సత్కరించినమక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బాదేపల్లి నరేష్ గౌడ్

పయనించే సూర్యుడు ఏప్రిల్11 ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ జనసేన నాయకులు బాదేపల్లి నరేష్ గౌడ్హైదరాబాద్ కూకట్ పల్లి లో జనసేనపార్టీ కూకట్పల్లి ఇంచార్జ్.ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్.ని వారి స్వగృహం లో మర్యాదపూర్వకంగా కలిసి మరియు అదేవిధంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో కీలక పాత్ర పోషించి డెవలపర్లకు ప్రభుత్వనికి మధ్య మధ్యవర్తిగా పనిచేస్తూ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తున్న *నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ( NAREDCO) తెలంగాణ

Scroll to Top