PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం సిద్దాపూర్ సర్పంచ్ బాసు నాయక్

ఘనంగా సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలు మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ( పయనించే సూర్యుడు జనవరి 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొత్తూరు మండలం చింతగట్టు తాండ ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు టి చంద్రయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని సావిత్రిబాయి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“మహిళా సాధికారతకు సావిత్రిబాయి పూలే స్ఫూర్తి”

పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న –నంద్యాల జిల్లాలో ఘనంగా జయంతి వేడుకలు –-​నివాళులర్పించిన జనసేన నాయకుడు భవనాశి వాసు ​నంద్యాల జిల్లా, దేశంలో స్త్రీ విద్యకు, మహిళా హక్కుల కోసం పోరాడిన ధీశాలి సావిత్రిబాయి పూలే అని జనసేన పార్టీ నంద్యాల జిల్లా నాయకుడు భవనాశి వాసు కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని శనివారం భవనాసి వాసు కార్యాలయంలో జయంతి వేడుకలను నిర్వహించారు.​ఈ సందర్భంగా భవనాశి వాసు పూలే చిత్రపటానికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కీలక నిర్ణయాలు: జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి

పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న భూసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో భూసమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్‌తో కలిసి రెవెన్యూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆరోగ్యమైన వరి నారతో నాణ్యమైన దిగుబడి: ఏఓ పవన్ కుమార్.

పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న బండి ఆత్మకూర,మండలం ఈర్నపాడు అయ్యవారి కోడూరు గ్రామంలో సాగు చేసిన వరి నారుమడి మండల వ్యవసాయధికారి పవన్ కుమార్ పరిశీలించారు .వారు మాట్లాడుతూ, నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు ఇప్పటికే వరి నాట్లు వేసుకున్నారు, వరి నారుకి నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు, కీటకాలు నుండి నారును సంరక్షించుకుంటే ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన పంటను పొందవచ్చని, నారుమడి పోసేటప్పటి నుండి నారును ప్రధాన పొలంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఖమ్మం……. రోటరీ నగర్ స్టేజ్ వద్ద పల్టీ కొట్టిన ఆటో.

పయనించే సూర్యుడు జనవరి 04 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఆటో వేగంగా నడపడంతో చోటు చేసుకున్న ప్రమాదం. మద్యం సేవించి ఆటో నడపడంతో ప్రమాదం జరిగినట్టు అనుమానం. ఈ ఘటన లో వృద్దురాలికి గాయాలు.యువకులను టూ టౌన్ పోలీసులకి అప్పగించిన స్థానికులు.ఆటో పల్టీలు కొట్టడంతో చెలరేగిన మంటలు వెంటనే స్పందించి మంటను అదుపు చేసిన స్థానికులు.

Scroll to Top