మనసున్న మహారాజు మా కెపి అన్న
గుడి అభివృద్ధికి ₹11,000 విరాళం ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) లక్ష్మీదేవుని పల్లి గ్రామంలో జరుగుతున్న దేవాలయ అభివృద్ధి మరియు ప్రతిష్టాపన కార్యక్రమాలకు మద్దతుగా కేపీ గారు గుడికి ₹11,000 (పదకొండు వేల రూపాయలు) విరాళంగా అందజేశారు.ముస్లిం సమాజానికి చెందిన ఆయన, మత భేదాలు లేకుండా గ్రామ అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరించడం నిజమైన సామరస్యానికి నిదర్శనమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.“మతాలు వేరు అయినా మనసు […]




